Recent Posts

హుస్సేన్‌సాగర్‌ లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్‌ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే …

Read More »

మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ

        న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు బుధవారం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లతో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు.అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ …

Read More »

తెలంగాణ కేబినెట్ నుంచి “ముగ్గురు మంత్రులు” అవుట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో భారీ మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని, కొందరు మంత్రులు పదవులు కోల్పోతారని సమాచారం. కొత్తగా ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. ఈనెల 11 తర్వాత మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఎదురుచూస్తున్నారు.తాజాగా ఎమ్మెల్సీ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమశాఖ …

Read More »