Recent Posts

హెల్మెట్ లేకపోతే అల్లూరి జిల్లాలో నో ఎంట్రీ

పాడేరు,ఐఏషియ న్యూస్: హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ విధిస్తారని మాత్రమే మనకు తెలుసు.కానీ హెల్మెట్ లేకపోతే ఆ జిల్లాలోకి ఏకంగా ఎంట్రీయే లేదు,అదేంటి హెల్మెట్ లేకపోతే రానివ్వరా అని అంటే, కచ్చితంగా రానివ్వరు. ఎందుకంటే జిల్లాకలెక్టర్ అధికారులకు అలాంటి ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ మాత్రమే కాదు.. మందు తాగి డ్రైవింగ్ చేసే వారికి కూడా ఆ జిల్లాలోకి నో ఎంట్రీ. రహదారి ప్రమాదాల కారణంగా నిత్యం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఏపీలోని ఓ జిల్లా కలెక్టర్ ఈ మేరకు …

Read More »

బాధ్యత మరిచిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్

శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఆమె ఒక బాధ్యత గల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి బంగారు భవితను తీర్చిదిద్దాల్సిన వ్యక్తి. తరగతిలో పాఠాలు బోధించి విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తరగతి గదిలో వారితో కాళ్లు పట్టించుకుంది ఆ ఉపాధ్యాయురాలు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉన్న బందపల్లిబాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.వై. సుజాత అనే మహిళ బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. …

Read More »

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజ నేయస్వామి తెలిపారు.ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయంఉపాధితో జీవించేవారు,18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులని మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »