Jyotsna Sharma & Tarun Sharma, Co-Founders of Cultivate Talents Unlimited LLC organized the much hyped Bhajan Clubbing Night for the First time in the history of USA in the State of New Jersey at the Very Popular Royal Alberts Palace in Fords, New Jersey on 9th January that coincided with Pravasi Bharatiya Diwas(Non Resident Indians Day). The event was attended …
Read More »Spiritual
విజయవాడ కనకదుర్గ గుడి విద్యుత్ సరఫరా నిలిపివేత
విజయవాడ,ఐఏషియ న్యూస్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం విజయవాడ కనకదుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను …
Read More »వైకుంఠ ద్వార దర్శనానికి 7,70,000 టోకెన్ల జారీ
నిర్ణీత సమయానికి లైన్లో చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ సమయంలో దర్శనంకు వచ్చే భక్తులకు …
Read More »టీటీడీ వారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న ధనుర్మాస ప్రవచనం
వరంగల్,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధం ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో వరంగల్ మహానగరం కేంద్రంగా కూనూరు జాఫర్గడ్డ వద్ద శ్రీ రంగనాథస్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు తిరుప్పావై సేవా కాలం తీర్థ గోష్టి తదనంతరము విశాఖపట్నంకి చెందిన “ఆగమ వైభవ బ్రహ్మ”, “వైష్ణవరత్న” శ్రీమాన్ గుంటూరు జనార్ధనాచార్యులు టీటీడీ వారి తరఫున ప్రవచనాన్ని ఇస్తున్నారు. ఈ ప్రవచనాన్ని పర్యవేక్షించడానికి ఇన్స్పెక్టర్ వంశీకృష్ణమాచార్యులు వచ్చి ఆలయాన్ని ప్రవచనాన్ని పరిశీలించి వారి అనుగ్రహ …
Read More »ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఈనెల 27, 28, 29 (శని, ఆది, సోమవారం) రోజుల్లో ఆఫ్లైన్ శ్రీవాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. గురువారం రోజున సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లతోపాటు తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టులో కూడా శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ చేయబడవని టీటీడీ తెలిపింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్లతోపాటు నారాయణగిరి …
Read More »కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ మోహన్ , సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ గుడికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ స్థానాచార్య వి.శివప్రసాద్ ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో వారిని గౌరవించి, జ్ఞాపికను బహుకరించారు. Authored by: Vaddadi udayakumar
Read More »సింహాచల అన్నదాన పథకానికి రూ. 1.16 లక్షల విరాళం
సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సింహద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి గురువారం విరాళం అందజేశారు.విశాఖపట్నం, శివశక్తినగర్ (శివాజీపాలెం) ప్రాంతానికి చెందిన భక్తులు కాశిన వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యుల పేరున 1,00,116 రూపాయల విరాళాన్ని అందజేశారు.దాతలు తొలుత దేవస్థాన ప్రోటోకాల్ కార్యాలయంలోని డొనేషన్ కౌంటర్ వద్ద నగదును చెల్లించి రసీదు పొందారు.ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు సూర్యనారాయణ దాతలకు పథకానికి సంబంధించిన అధికారిక బాండ్ను అందజేశారు.అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు …
Read More »అనవసరంగా వివాదం చేయకండి
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: స్వస్తిక్ అంటే శుభప్రదమైనది అని అర్థం. స్వస్తిక్ ఒక ప్రత్యేకమైన ఆకారం. ఏదైనా శుభ కార్యానికి ముందు స్వస్తిక్ను తయారు చేయించుకుంటారు. దీనినే గణేశుడి రూపంగా కూడా పరిగణిస్తారు.దీని ఉపయోగం ద్వారా శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత వస్తుందని నమ్ముతారు. అయితే మేడారం ఆలయ నిర్మాణంలో భాగంగా స్వస్తిక్ గుర్తును రివర్స్లో వేశారు.తాజాగా ఇది వివాదాస్పదం కావడంతో మంత్రి సీతక్క స్పందించి వివరణ ఇచ్చారు.స్వస్తిక్ గుర్తు విషయంలో ఎవరూ ఎలాంటి వివాదం చేయొద్దు. మా గిరిజన సాంప్రదాయంలో రివర్స్లో ఉన్న స్వస్తిక్ గుర్తునే …
Read More »సింహాద్రి నాధుని దర్శించుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు
సింహాచలం,ఐఏషియ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం భారత అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న క్రీడాకారిణులకు ఆలయ అధికారులు ఘన స్వాగతంపలికారు.ఆలయసహాయకార్యనిర్వహణాధికారి కోన తిరుమలేశ్వరావు, పర్యవేక్షణ అధికారి కె. వెంకటేశ్వరరావుక్రీడాకారిణులకుఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్లేయర్స్ అందరూ ఆలయంలోని అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం – సత్కారం దర్శనం అనంతరం ఆలయ …
Read More »హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం
తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను అందించాలని నిర్ణయించింది. హిందూ ఆలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలను టీటీడీ అందిస్తోంది.ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తులను నింపి, డీడీ తీసి తమకు పంపాలని టీటీడీ కోరుతోంది. మరోవైపు ఆలయాల్లో ఉపయోగించే మైక్ సెట్లను టీటీడీ రాయితీ మీద అందిస్తోంది. రూ.25 వేలు విలువ చేసే మైక్ …
Read More »
News Website (iasianews.net) I Asia News