లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా …
Read More »2027లో మాజీ సీఎం జగన్ మరోసారి “ప్రజాసంకల్ప” పాదయాత్ర
మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నాని వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: త…
గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు” గా పేరు మార్పు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: పేరు మార్పు తక్షణమే అమల్లోకి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశం ఏపీ స్టేట్ …
21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం, వడ్డీకాసుల వాడు,ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడా…
బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడి గట్టి షాక్
11.14 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధ…
మీరు ఎవరిని “డిసైడ్ చేస్తే” వారే అధికారంలోకి
వైఎస్సార్సీపి స్టూడెంట్ వింగుకు దిశా నిర్దేశం చేసిన మాజీ సీఎం జగన్ తాడేపల్లి,ఐఏషియ న్యూస్: మాజీ సీఎం…
-
హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా మృతి
-
ట్రంప్ పార్టీ అభ్యర్థి ఓటమి: రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్
-
అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు ఆహ్వానించబడ్డ డాక్టర్ బారువా,డాక్టర్ పాణిగ్రాహి ముగిసిన ట్రాన్స్కాథెటర్ కార్డియోవాస్కులర్ థెరప్యూటిక్స్ (టిసిటి) సెమినార్
-
భారత్ అమెరికాల మధ్య కీలక 10ఏళ్ల రక్షణ ఒప్పందం
-
2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్
-
26 నుంచి “భారత్ గౌరవ్” ప్రత్యేక పర్యాటక రైలు ప్రారంభం
ప్రత్యేక ప్రతినిధి,ఐఏషియ న్యూస్: జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చుట్టి రావాలి అనుకునే వారికి ఐఆర్సీటీసీ ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. అదే ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలులో ‘భవ్య గుజరాత్’ యాత్ర. మీరు గుజరాత్ వైభవాన్ని, శక్తిపీఠాలను, ఆధునిక అద్భుతాలను చూడాలని కలలు కంటున్నారా? అయితే ఈ పది రోజుల (9 రాత్రులు/10 రోజులు) ప్యాకేజీ మీకోసమే. ఎప్పుడు మొదలవుతుంది? ఈ …
Read More » -
అమెరికాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం
-
బాలకృష్ణ చిరంజీవి వివాద పరిష్కారానికి ఆచితూచి అడుగులు
-
విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ప్రసారభారతి మాజీ సీఈవో కె.ఎస్.శర్మ అనారోగ్యంతో మృతి
-
ఏపీ గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కీలక సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గ్రామపంచాయతీల పునర్ వ్యవస్దీకరణ, సిబ్బంది కూర్పు, కార్యదర్శుల పదవుల వర్గీకరణ, ప్రమోషన్లు వంటి పలు నిర్ణయాలు ఉన్నాయి. వీటిని తక్షణం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు.ఇప్పటికే కేబినెట్ లో ఆమోదించిన ఈ నిర్ణయాలు క్షేత్రస్దాయిలో అమలు చేయనున్నారు.రాష్ట్రంలో గ్రామ పంచాయతీల …
Read More » -
సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కు విశ్వజనని “ఉత్తమ జర్నలిస్ట్” అవార్డు
-
ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు
-
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సీఎం చంద్రబాబు
-
The UP Parivaar 2025 Deepawali Event
-
2027లో మాజీ సీఎం జగన్ మరోసారి “ప్రజాసంకల్ప” పాదయాత్ర
మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నాని వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాతే 2004లో అధికారంలోకి వచ్చారు.ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం ప్రారంభించారు. ఇక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ …
Read More » -
గ్రామ సచివాలయాలను “విజన్ యూనిట్లు” గా పేరు మార్పు
-
మీరు ఎవరిని “డిసైడ్ చేస్తే” వారే అధికారంలోకి
-
డ్రగ్స్ కేసులో కొండారెడ్డి అక్రమ అరెస్ట్
-
మహిళా వరల్డ్ కప్ క్రికెటర్లతో ప్రధాని మోడీ భేటీ
News Website (iasianews.net) I Asia News











