Health

చిన్నారి కీర్తికి కనకం కుటుంబం 20వేల రూపాయల ఆర్థిక సహాయం

పెద్దపెల్లి,ఐఏషియ న్యూస్: కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు అంబేద్కరిస్టు సామాజిక కార్యకర్త కీర్తిశేషులు కనకం విజయ్ పెద్దపెల్లి జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందినవారు. గత రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ సభ్యుల నుండి సేకరించిన 20వేల రూపాయలను కనకం విజయ్ కూతురు బేబీ కనకం కీర్తికిఅందజేసినారు. కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు కనకం కుటుంబం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం రమణ ఉపాధ్యక్షులు కనకం సమ్మయ్య చేతుల మీదుగా …

Read More »

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేదించండి

కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సూచన చెన్నై,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో మన దేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్‌లో అశ్లీల కంటెంట్ పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. జస్టిస్ …

Read More »

Gut Microbes: The Real Lifeline of Our Health

మన శరీరంలో, ముఖ్యంగా జీర్ణాశయంలో, కోట్లకు పైగా సూక్ష్మజీవులు జీవిస్తూ మన ఆరోగ్యాన్ని నడిపించే అసలైన బంధువుల్లా పనిచేస్తాయి. ఆహారం జీర్ణం చేయడం నుంచి విటమిన్లు ఉత్పత్తి చేయడం, ఇమ్యూనిటీని బలపరచడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం వరకు వీటి పాత్ర అపారమైనది. అయితే ఆధునిక ఆహారపు అలవాట్లు, రసాయనాలతో నిండిన ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ సూక్ష్మజీవులను నాశనం చేస్తున్నాయి. పిల్లల చిన్ననాటి రుచులు జీవితాంతం ముద్రపడటం వల్ల జంక్ ఫుడ్ అలవాట్లు భవిష్యత్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అతిశుభ్రత, అనవసర యాంటీబయోటిక్స్, మట్టితో సంబంధం లేకపోవడం …

Read More »

ఒకే వేదికపై “ఐదుతరాల” కుటుంబ సభ్యులు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి “మేమిద్దరం మాకు ఇద్దరు” అనే ఆలోచనలు రావడంతో ఎవరికి వారే కుటుంబాలు ఏర్పరచుకుని నివసించే సమాజం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది.కనీసం వృద్ధ తల్లిదండ్రులు కూడా తమ వద్ద ఉంచుకునే ఆలోచన నేటి యువతలో కొరబడిందని బహిరంగంగానే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది ఒకేసారి ఒక వేదికపై కలుసుకొని ఆనందానుభూతి పొందిన సందర్భమిది. ఈ అరుదైన ఘట్టం తెలంగాణ రాష్ట్ర పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథనిలో …

Read More »

ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొట్టిన 62 మంది వైద్యులకు షోకాజు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. వైద్యఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సర్కార్ ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని 62 మంది వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఆ వైద్యులకు షోకాజ్ నోటీసులు వీరిలో 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ లు ఉన్నారు. వీరంతా చాలా కాలంగా విధులకు రావటం …

Read More »

హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా అధికారులను సస్పెండ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి,చాన్విక జ్యోతిన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్,ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.అలాగే హాస్టళ్లలో విద్యార్థులకు ఏదైనా జరిగితే అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తామని, కలెక్టర్లు సంక్షేమ హాస్టళ్లలో రాత్రి బస చేయాలని చెప్పారు. విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని, ఒత్తిడి తగ్గించడానికి యోగా,ధ్యానం,క్రీడలు తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఆగేవరకు పోరాటం ఆగదు

గవర్నర్ ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేసిన మాజీ సీఎం జగన్ విజయవాడ,ఐఏషియ న్యూస్: ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ప్రయివేటు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం పైన నిరసనలు నిర్వహించింది. కోటీ సంతకాలు సేకరించింది. వీటిని మాజీ సీఎం జగన్ గవర్నర్ కు గురువారం అందజేయడం జరిగింది. కాగా.. ఈ సందర్భంలో జగన్ కీలక హెచ్చరికలు చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆగే …

Read More »

అరటిపువ్వు కూర తింటే..అసిడిటీ,హైబీపీకి చెక్ పెట్టొచ్చు

హెల్త్ డెస్క్ ,ఐఏషియ న్యూస్: అరటి పండులో పోషకాలెన్నో వున్నాయి.అరటి పండు కంటే అరటి పువ్వులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా వున్నాయి. అరటిపువ్వు వంటకాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఒక పాత్ర‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక అందులో పోపు గింజలు వేసి.. వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు వేసి వేపుకోవాలి. అందులో కట్ చేసిన అరటి పువ్వు ముక్కల్ని చేర్చుకోవాలి.అందులోనే ఉప్పు, కొద్దిగా ఇంగువ‌, క‌రివేపాకులు, ధ‌నియాల పొడి, కొత్తిమీర‌, ప‌సుపు కూడా చేర్చి.. …

Read More »

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చేయాలి. బొప్పాయిలో వుండే విటమిన్ సి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా విటమిన్ సి.. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది.మధుమేహం రాకుండా వుండాలంటే రోజూ ఒక కప్పు బొప్పాయి …

Read More »

మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఓ విధానం ప్రకారం మహిళా ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ …

Read More »