New Year, New Career: Your Simple Guide to Winning the 2026 IT Job Market As we head into 2026, the IT world is changing fast. It’s no longer just about having a degree; it’s about having the right skills for a global market. Big companies like Google and Meta (FAANG), along with tech hubs across globe specifically Europe, are looking …
Read More »empolyment
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసిందని ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఆయన …
Read More »సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్
అమరావతి,ఐఏషియ న్యూస్: హాజరు తప్పనిసరి: ప్రతిరోజూ యాప్లో అటెండెన్స్ వేయాల్సిందే. బయట తిరగడం కుదరదు: ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు ఎగనామం పెడితే చర్యలు. ముందస్తు అనుమతి: క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అధికారుల పర్మిషన్ ఉండాలి. అందుబాటులో ఉండాలి: ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం. మినహాయింపు: కేవలం రీ-సర్వే చేసే సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు. Authored by: Vaddadi udayakumar
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్లో 3వ విడత వి.ఆర్.ఎస్ కు నోటిఫికేషన్
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3వ విడత వి ఆర్ఎస్ పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1నుంచి20 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులు. 2027 తర్వాత సర్వీస్ ఉన్న వాళ్లకు ఈ పథకం వర్తిస్తుందని స్టీల్ ప్లాంట్ అధికారులు పేర్కొన్నారు. …
Read More »ఉపాధి హామీ పథకం కొత్త చట్టంపై 26న గ్రామసభలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్ర్, ఆజీ వికా మిషన్ పై ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు.చట్టంలోని కీలక నిబంధనలు, చట్టబద్ధ హక్కులపై శ్రామికులు, ప్రజలకు గ్రామసభల్లో అవగాహన కల్పించడంతో పాటు చర్చించనున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనిపై గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. Authored by: Vaddadi udayakumar
Read More »భారత నిపుణులకు అమెరికా గట్టి దెబ్బ
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుతో పెరుగుతున్న అనిశ్చితి భారత ఐటీ నిపుణులు, వైద్యులపై తీవ్ర ప్రభావం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: హెచ్-1బీ,హె-4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అమెరికా ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది.ప్రామాణిక వీసా స్క్రీనింగ్లో భాగంగా ఆన్లైన్ ప్రెజెన్స్ (సోషల్ మీడియా) పరిశీలనను అన్ని హెచ్-1బీ,హె-4 వీసాల దరఖాస్తుదారులకు విస్తరించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ వెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.ఈ నెల 15 నుంచి ఈ కొత్త విధానం …
Read More »187 హోమ్ గార్డ్ పోస్టులకు 8వేల మంది పోటీ..రన్వేపైనే పరీక్ష నిర్వహణ
భువనేశ్వర్,చాన్విక జ్యోతిన్యూస్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కేవలం 187 హోమ్ గార్డ్ పోస్టులకు ఏకంగా 8వేలమంది పోటీపడ్డారు. వీరిని నియంత్రించడం కష్టంగా మారటంతో చేసేదేం లేక అధికారులు జమదర్పాలి ఎయిస్ట్రిప్ రన్వేనే ఎగ్జామ్ హాల్ గా మార్చేశారు. అభ్యర్థులందరూ ఎండలోనే కూర్చుని పరీక్ష రాశారు.ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి మాత్రమే. కానీ పోటీ పడ్డ వారిలో డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం. Authored by: Vaddadi udayakumar
Read More »హెచ్1బీ వీసా పొందాలంటే అక్టోబరు దాకా ఎదురుచూపులు తప్పవా?
ఆందోళన చెందుతున్న భారతీయ దరఖాస్తుదారుడు వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా ఖాతాల పరిశీలన పాలసీ వల్ల భారత హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తు చేసిన వారు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురయింది. పలువురు దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకూ వాయిదా పడినట్లు ఆంగ్ల మీడియా కథనాలు ద్వారా భారతీయులు తెలుసుకుని తీవ్ర అసౌకర్యం కలిగిందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం …
Read More »ఆకవలలలో ఒకరు ఎస్పీ మరొకరు ఏసిపి: పోలీస్ శాఖలో ఒక అద్భుతం
స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: కవలలు ఇద్దరూ సైంటిస్ట్ లు కావడం,ఇద్దరూ డాక్టర్లు కావడం లాంటి అద్భుతాలు ఎక్కువగా సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా అలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. కవలలు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయిన అద్భుతం ఇది. అరవిందన్ అనే ఐపీఎస్ అధికారి తన కవల సోదరుడు అభినందన్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా నెటిజన్లని ఆశ్చర్యపరుస్తూ వైరల్ గా మారింది. ఇద్దరూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నారు. ఇద్దరూ ఖాఖీ డ్రెస్సులో అదిరిపోయేలా ఫోజు ఇచ్చారు. …
Read More »మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈసారి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన ఓ విధానం ప్రకారం మహిళా ఉద్యోగులకు ఓ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆయా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ …
Read More »
News Website (iasianews.net) I Asia News