Entertainment

Performance by Thaalam Performing Arts Team at Jai Ho India Independence Day Organized by Flashbrush Productions

Thaalam Performing Arts Team is a Texas-registered 501(c)(3) nonprofit and an independent performance group dedicated to preserving and promoting Indian traditional art forms. Our mission is twofold: to introduce these timeless art forms to the next generation and to extend support to artists in need back home. We are especially proud to represent one of the world’s oldest percussion traditions—Parai, …

Read More »

వాడపల్లిలో (దేశ)భక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు

(వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత అందరికి తెలిసిందే. అయితే ఈ తరం వారికి తెలియని ఇంకో ముఖ్యమైన చరిత్ర ఇక్కడ దాగి ఉంది. అదేంటంటే ఇక్కడ దైవ భక్తులతో పాటు దేశ భక్తులు పుష్కలంగా ఉన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రాణాలర్పించిన రోజులవి.ఈ ఊరు చిన్నదైనా అక్కడ నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాల్ని నాటారు. రక్తాన్ని ధారపోశారు. ఈ త్యాగాలు ఆ పల్లె కోసం …

Read More »

ఫోటోగ్రఫీ-2025 అవార్డులు పొందిన విశాఖ ఫోటో జర్నలిస్టులు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ , విజయవాడ ఆధ్వర్యంలో రాబోయే 20వ తేదీన 186వ ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కండక్ట్ చేసిన జాతీయ ఫోటోగ్రఫి 2025 పోటీలలో, స్పాట్ న్యూస్,జనరల్ విభాగాలలో అవార్డులు గెలుపొందిన వైజాగ్ ఫోటో జర్నలిస్ట్స్. ఈ అవార్డు పొందిన వారిలో విశాఖకు చెందిన కె ఆర్ దీపక్ ది హిందూ, వై.రామకృష్ణ ఆంధ్రజ్యోతి, పి ఎల్ మోహన్ సాక్షి, ఏ శరత్ కుమార్ టైమ్స్ అఫ్ ఇండియా, వి రాజు ది హిందూ, పి ఎన్ …

Read More »

వాడపల్లి వెంకన్న ఆలయంలో “గోల్డ్ మాన్” సందడి

ఒంటిపై కోటి విలువైన బంగారు ఆభరణాలు స్వామివారిని మూడో శనివారం దర్శనం భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం వాడపల్లి,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విజయవాడ నుంచి గోల్డ్ మాన్ వచ్చారు ఈ శనివారం మూడోసారి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను ఆ యువకుడు (గోల్డ్ మాన్) ధరించి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. విజయవాడకు చెందిన శంకరనారాయణ అనే భక్తుడు ఏడు శనివారాల మొక్కుబడి …

Read More »

సాహితీవేత్త దేవులపల్లి పద్మజకు ఘన సత్కారం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీశ్రీ కళా వేదిక వారి 150వ కవి సమ్మేళనం విశాఖపట్నం రైల్వే ఫంక్షన్ హాలు శుభం వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవితలను వినిపించారు.విశాఖ నగరానికి చెందిన విద్యావేత్త, సాహితీవేత్త డాక్టర్ దేవులపల్లి పద్మజ, “ఉద్యమ జ్యోతి భారత కీర్తి పతాక అల్లూరి” శీర్షికతో స్వాతంత్ర్య పోరాట యోధుడైన అల్లూరి సీతారామరాజుపై కవిత వినిపించారు.వీరి కవితలు ఆహుతులను అలరించాయి.శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ , డాక్టర్ పార్థసారథి , శ్రీహరి …

Read More »

తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ

చెన్నై,ఐఏషియ న్యూస్: ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తనకు ఈ పదవి ఇచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు …

Read More »

Megastar Chiranjeevi and Nayantara new movie with Tollywood Director Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సినిమా కోసం మినిమం గ్యారెంటీ కామెడీ-ఎమోషన్ మిక్స్‌కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు…ప్రస్తుతం “మెగా 157” (Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రo షూటింగ్ రెండు షెడ్యూల్స్‌ పూర్తయింది. కానీ… ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు. తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, అనిల్ రావిపూడి సినిమా ప్రచారానికి భారీ ప్లాన్ వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు …

Read More »

KJR’s Second Film Launched with Sridevi as Heroine

After making his debut as a hero with the bilingual sports court drama Gurtimpu in Telugu and Tamil, actor KJR has kickstarted his second film. The formal pooja ceremony for this project was held on Monday morning in Chennai. This film is being produced as Production No. 15 by Mini Studio, the banner that recently produced Mark Antony. In Telugu, …

Read More »

Philadelphia’s Advaith Bondugula Wins Big Again at National DhimTANA Competitions

Advaith Bondugula, a 15-year-old multi-talented prodigy from Philadelphia, has once again brought pride to the city and the Telugu community by emerging as the winner in the prestigious Bi-Annual DhimTANA National Competitions, organized by the Telugu Association of North America (TANA). The competitions were held as part of the 24th TANA Conference at Detroit/Novi, Michigan, from July 3rd to July …

Read More »

Tollywood Celebrities Cricket Mela in Dallas 2025

City of Grand  Prairie,Texas became the heartbeat of celebration, culture, and community as we hosted the Celebrity Cricket & Mela 2025 organized by the dynamic teams at V2 Music & Movies and Good Vibes Events! The day began with a thrilling celebrity cricket match featuring stars from Tollywood (South Indian Cinema) who came together not just to play, but to …

Read More »