Health

అమాయక గిరిజనులకు తప్పని డోళీ మొతలు

నాలుగు కిలోమీటర్ల వరకు డోలిమోత కానరాని అంబులెన్సు వాహనం చింతపల్లి,ఐఏషియ న్యూస్:  నేటికీ మన్యంలో గిరిజనలకు డోళీ మోతలు చెప్పడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని దూర ప్రాంత గ్రామాలు ఇప్పటికీ రోడ్ల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. తాజాగా పొలంబంద గ్రామానికి చెందిన నిండు గర్భిణి గెమ్మెలి మంగమ్మ ప్రసవ వేదనతో బాధపడుతున్న సందర్భంలో గ్రామస్తులు డోలిమోతే ఆధారమయ్యారు. ఆశా కార్యకర్త వంతల కాంతమ్మ సహాయంతో గ్రామస్తులు మంగమ్మను గుడ్డతో కట్టిన డోలిమోతలో మోసుకుంటూ రావిమానుపాకాల వరకు సుమారు నాలుగు …

Read More »

ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.25 లక్షల ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు ఏపీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ఏపీ చీఫ్ బ్యూరో ఐఏషియ న్యూస్: అమరావతిలో గురువారంసమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ – పీఎంజేఏవై-డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు …

Read More »

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు భోజనం చేయాలి

ఫుడ్ పాయిజన్ జరిగే సంఘటనలు తగ్గుతాయి తెలంగాణ హైకోర్టు సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగాప్రభుత్వపాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేయాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఇలా చేస్తే ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తగ్గిపోతాయి, నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని అభిప్రాయపడింది.స్కూల్ భోజన నాణ్యతపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.విద్యార్థులు పాఠశాల పనుల్లో భాగస్వాములు కావడం తప్పుకాదని సీజే వ్యాఖ్య.తాను కూడా చిన్నప్పుడు స్కూల్ పనులు చేశానని సీజే అపరేశ్‌కుమార్‌ సింగ్ గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వంపై పిటిషనర్ వాదన ఈ …

Read More »

మీ ఇంట్లో ఈ మొక్క ఉందా అయితే వెంట‌నే దాన్ని తీసేయండి: లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: మనం ఇంట్లో పెంచిన మొక్కలు చూడ‌గానే మ‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం, ప‌చ్చ‌ద‌నంతో అందంగా ఉంటాయి. మ‌న‌లో చాలా మందికి అల‌వాటే. చాలా మంది ప్ర‌శాంత‌త‌, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కోసం మాత్రమే కాదు, అలంక‌ర‌ణ కోసం కూడా మొక్క‌ల‌ను పెంచుతుంటారు. దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా? మ‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడ‌తాయి. అవునా, అని …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రం కావాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేజీహెచ్ లో రూ.42 కోట్ల‌తో స‌మ‌కూర్చిన వైద్య ప‌రిక‌రాల ప్రారంభం వైద్యక‌ళాశాల విద్యార్థులతో, వైద్యుల‌తో ఆత్మీయ‌ స‌మావేశం విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రంగా మార్చ‌ట‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖ‌లోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని ప‌లు ఆసుపత్రుల్లో అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, నిధులు కేటాయిస్తున్నామ‌ని, వైద్యుల‌ను, సిబ్బందిని నియ‌మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్స‌ర్ చికిత్సా కేంద్రంలో సుమారు …

Read More »

పులివెందులలో ప్రారంభమైన మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్

పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంపు ప్రారంభమైంది.కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి మొబైల్ ఐ సర్జరీ బస్సులో ఈనెల 26 నుంచి 30 వరకు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్స …

Read More »

పులివెందులలో 22 నుంచి 28 వరకు మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్

పులివెందుల,ఐఏషియ న్యూస్:  వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి మరియు కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పులివెందులలో శస్త్రచికిత్సలు,కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది.ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి …

Read More »

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి బాలకృష్ణ భూమిపూజ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తుళ్లూరు సమీపంలో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. 21 ఎకరాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది.మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృతశ్రేణిఆంకాలజీసేవలుఅందిస్తారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, రోగుల సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్‌ను అమలు చేస్తారు. రెండో దశలో పడకల …

Read More »

దేశంలో అత్యంత సురక్షితమైన టాప్ టెన్ నగరాలు ఇవే

ఈ జాబితాలో హైదరాబాదుకు దక్కని చోటు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు,దొంగతనాలు,మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్‌ లో టాప్‌-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటకరాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది.అలాగే …

Read More »

13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

హాస్పటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడి హైదరాబాద్,ఐఏషియ జ్యోతిన్యూస్: అమరావతిలో ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. అనంతవరం, తుళ్లూరు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించనున్నారు.అమరావతిలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ తెలిపారు.మూడు దశల్లో అమరావతిలో ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా …

Read More »