Politics

స్త్రీ శక్తి పథకం భారం కాదు,బాధ్యత

స్త్రీ శక్తి పధకం ఎప్పుడెప్పుడా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూసారు సినిమా సక్సెస్ మీట్ లాగా స్త్రీ శక్తి సక్సెస్ మీట్ పెట్టడం సంతోషం స్త్రీ శక్తి పథకం విజయవంతం:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ,ఐఏషియ న్యూస్: స్త్రీ శక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుండటంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ హౌస్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మీడియాతో మాట్లాడారు.స్త్రీ శక్తి పథకం ఎప్పుడొస్తుందా అని మీడియా, ప్రతిపక్షాలు ఎదురు చూశాయి. ఇప్పుడు సినిమా సక్సెస్ …

Read More »

బీసీడీ కుల ధ్రువీకరణతో నగరాలకు ఎంతో మేలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నగరాల అభివృద్ఢికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేశ్, ఆ సామాజిక వర్గ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ కు, మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు. నగరాలందరికీ …

Read More »

ఢిల్లీలో టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం సందర్శించిన నారా లోకేష్

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సహకారం మరింతగా పొందడానికి, రాష్ట్ర ఐటీ, విద్య, హెచ్ ఆర్ డి మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని సోమవారం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంకు ఆహ్వానించినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు.మంత్రి నారా లోకేష్ తో ఎంపీ శ్రీభరత్ , తోటి సహచర ఎంపీలు కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలకమైన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు.ఈ సమావేశాల్లో ఎంపీ శ్రీభరత్ …

Read More »

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంత్రి లోకేష్ భేటీ

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్.ఎపిలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కేంద్ర విదేశీయాన శాఖ మంత్రి జై శంకర్ తదితర …

Read More »

మీ మద్దతు కావాలి: జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీలో కీలక మలుపులు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్ డీఏ కూటమి ఆరాటం ఇండియా కూటమి అభ్యర్థి పెడితే ఎన్నిక అనివార్యం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తమ కూటమి అభ్యర్దిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. …

Read More »

అధికార దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హైకోర్టు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మంత్రిగా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ ప‌రిపాల‌నను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వ‌స్తు, సినిమాల‌పైనే శ్ర‌ద్ధ వ‌హిస్తూ,ఎక్కువ కాలం హైద‌రాబాద్‌లోనే గ‌డుపుతున్నార‌ని ఏకంగా రాష్ట్ర అత్యున్న‌త ధ‌ర్మాసనంలో పిటిష‌న్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజ‌య్‌కుమార్‌.జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? …

Read More »

లోక్ సభను వెంటనే రద్దు చేయాలి: ఈసీపై ఇండియా కూటమి ఆగ్రహం

  న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండియా’ కూటమి సోమవారం నాడు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా,ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, ఆర్‌జేడీ నుంచి మనోజ్ ఝా, ఆప్ …

Read More »

ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ద్దు

వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్ ఉన్న‌తాధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌,ఐఏషియ న్యూస్:  ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్య‌వ‌సాయ‌ అధికారులను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ స‌జావుగా సాగుతున్నా కూడాకొన్నిప్రాంతాల్లోఇబ్బందులుత‌లెత్తుతున్నాయ‌ని తెలుసుకున్న మంత్రి విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని …

Read More »

పర్యాటకంగా విశాఖ మరింత అభివృద్ధి చేస్తాం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పర్యాటక రంగంలో విశాఖ జిల్లాను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి అన్నారు. సోమవారం సాయంత్రం కైలాసగిరిపై నూతనంగా చేపట్టబోతున్న త్రిశూలం ప్రాజెక్ట్ కు హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత తో కలసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి శంకుస్థాపన చేశారు.అనంతరం ఆర్కె బీచ్ రోడ్డులో సబ్మెరిన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన యుహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ …

Read More »

ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్…..విపక్షాల అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ కాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాత విపక్షాల వ్యూహంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్ డి ఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. విపక్షాల వ్యూహంపై ఇండియా కూటమి కీలక సమావేశం …

Read More »