Hyderabad: Prepare to be mesmerised by a vibrant tapestry of India’s diversity as Bharat Bharathi …
Read More »2027లో మాజీ సీఎం జగన్ మరోసారి “ప్రజాసంకల్ప” పాదయాత్ర
మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నాని వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాతే 2004లో అధికారంలోకి వచ్చారు.ఆ తర్వాత చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం ప్రారంభించారు. ఇక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించారు.ఆ తర్వాతే ఆయన ఎన్నికల్లో గెలిచి …
Read More »
News Website (iasianews.net) I Asia News


















