Uncategorized

గంజాయి రవాణా చేస్తున్న మహిళతో సహా ఏడుగురు అరెస్ట్

నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు శారద నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ గత ఏడాది కాలంగా రవాణానిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నాలుగుసార్లు పట్టు బడినట్లు సమాచారం ఈ కేసులో మరో ఏడు మందిని అదుపులోకి తీసుకున్నామని నర్సీపట్నం పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ గాదె రేణుక పోలీసు లకు చిక్కింది వాహన తనిఖీల్లో రేణుకతో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.రూ.18.50 …

Read More »

ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టిటిడి

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల ర‌ద్దీ కార‌ణంగా ఈనెల 27, 28, 29 (శ‌ని, ఆది, సోమ‌వారం) రోజుల్లో ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. గురువారం రోజున సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్లతోపాటు తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్టులో కూడా శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబడవని టీటీడీ తెలిపింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి …

Read More »

మానవత్వం మించిన దైవం లేదు

అయ్యప్ప స్వామి భక్తుడి ప్రాణాలను కాపాడిన హోటల్ వ్యాపారి శబరిమల,ఐఏషియ న్యూస్: శబరిమల యాత్రలో ఒక అద్భుతమైన ఘటన చోటుచేసుకుంది. కేరళలోని శబరిమల నీలిమలై కొండ ఎక్కుతుండగా చెన్నైకి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు.అదే సమయంలో అక్కడ ఉన్న బెల్గాం (గోకాక్) హోటల్ వ్యాపారి ప్రభాకర్ శెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. చలి తీవ్రత వల్ల అది గుండెపోటు అని గ్రహించి, వెంటనే ఆయన ఛాతీపై చేతులు ఉంచి పంపింగ్ (సి పి ఆర్) చేశారు. ప్రభాకర్ గారి …

Read More »

టోకెన్ ఉన్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఈనెల 30 నుంచి జనవరి 1 వరకు కేవలం టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం కల్పించడం జరిగిందని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మీడియాకుతెలియజేశారు.జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శన అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని, టోకెన్ లేని వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ముందస్తు సమాచారం ఇస్తున్నామని ఆయన …

Read More »

సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ దారులకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకులు అందించే సేవల విషయంలో అందరికీ సమానమైన సర్వీసులు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు నెలలో అన్‌లిమిడెట్ డిపాజిట్స్, ఉచిత ఏటీఎం లేదా డేబిట్ కార్డ్ వినియోగానికి అవకాశం కల్పించాలి. ఫ్రీ ఏటీఎం కార్డు జారీ, చెక్ బుక్ (ఏడాదికి 25 లీఫ్స్) ఉండేలా చూసుకోవాలి. …

Read More »

పరిపాలన వికేంద్రీకరణ తోనే ప్రజలకు సత్వర న్యాయం

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం వర్చువల్ విధానంలో 77 కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధులతో సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ చేపట్టాలని స్పీకర్ సూచన నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారంనర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డివిజనల్ అభివృద్ధి అధికారి’ (డిడిఓ)కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి,శిలాఫలకాన్ని …

Read More »

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు: 2.20 గంటల్లో గమ్యం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, 778 కిలోమీటర్ల దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడులో 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. Authored by: Vaddadi …

Read More »

Experience the Soul of United India: Grand ‘Bharat Bharathi’ Celebration on November 9, 2025

Hyderabad: Prepare to be mesmerised by a vibrant tapestry of India’s diversity as Bharat Bharathi presents a spectacular cultural extravaganza on Sunday, November 9, 2025, at Lal Bazaar, Ayyappa Temple, Trimulgherry. This one-of-a-kind programme is a heartfelt tribute to Sardar Vallabhbhai Patel’s 150th Birth Anniversary, celebrating the unbreakable spirit of Ek Bharat, Shreshtha Bharat. A Feast for the Senses: Culinary …

Read More »

The UP Parivaar 2025 Deepawali Event

The UP Parivaar Deepawali Event is a community led celebration organized by the Uttar Pradesh diaspora in Dallas, Texas offering a family-friendly evening with cultural programming and traditional Deepawali festivities. The event featured a vibrant mix of entertainment, snacks, and dinner tailored for both kids and adults. The event also serves as a cultural touchstone for UP origin families. The event …

Read More »

Jayanti Celebrations of Dr.Suri Bhagavantam

డాక్టర్ సూరి భగవంతం 116వ జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సూరి భగవంతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తు చేస్తూ, విద్యార్థులకు ప్రేరణనిచ్చేలా ఈ వేడుకలు సాగాయి. 🌟 ముఖ్య అతిథులు: – డాక్టర్ ఎస్. సూరి, వ్యవస్థాపకుడు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో (NIAR), హం రేడియో వ్యవస్థ, ఉపగ్రహ అనుసంధానం వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష డెమోనిస్ట్రేషన్ ద్వారా అవగాహన …

Read More »