ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిసిన రాష్ట్ర వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు

విజయనగరం,ఐఏషియ న్యూస్: గోవా గవర్నర్‌ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పూసపాటి అశోక్ గజపతి రాజుని రాష్ట్ర వ్యవసాయ శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *