న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar