Spiritual

వాడపల్లి వెంకన్న ఆలయంలో “గోల్డ్ మాన్” సందడి

ఒంటిపై కోటి విలువైన బంగారు ఆభరణాలు స్వామివారిని మూడో శనివారం దర్శనం భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం వాడపల్లి,ఐఏషియ న్యూస్: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విజయవాడ నుంచి గోల్డ్ మాన్ వచ్చారు ఈ శనివారం మూడోసారి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను ఆ యువకుడు (గోల్డ్ మాన్) ధరించి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. విజయవాడకు చెందిన శంకరనారాయణ అనే భక్తుడు ఏడు శనివారాల మొక్కుబడి …

Read More »

శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువగల బంగారు శంఖం,చక్రం విరాళం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖం, చక్రాన్ని విరాళంగా సమర్పించారు.చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖం,చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం,చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Authored by: Vaddadi udayakumar

Read More »

నాగపంచమి (29-07-2025)

ప్రాణులన్నింటినీ మనం భగవత్స్వరూపంగా భావిస్తాం.అయినప్పటికీ జీవకోటి అన్నింటిలోనూ ప్రత్యేకంగా ఆలయ నిర్మాణాన్ని పొంది ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే గౌరవాన్ని దక్కించుకున్నది ఒక్క సర్పజాతి మాత్రమే.నాగుల్ని పూజించడమంటే ప్రకృతిని ఆరాధించడం. కీడు తలపెట్టే ప్రాణిలో సైతం పరమాత్మనుచూడాలన్న సందేశమివ్వడం.వ్యవసాయాధారితమైన మనదేశంలో పంటల అభివృద్ధిని ఆటంకపరచే అనేక ప్రాణుల నుంచి పంటను, ప్రాణాలను కాపాడమనే వేడుకోలు నాగపంచమి వేడుకలు.శ్రీమహాలక్ష్మికి ఇష్టప్రదమైనదిశ్రావణమాసం. తాను ధాన్యలక్ష్మిగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన వర్షాలతో ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. శ్రావణమాసం శుక్లపక్ష పంచమిని నాగ పంచమి పర్వదినంగా జరుపుకోవాలని ఆ పూజా …

Read More »

విజయవాడ దుర్గగుడిలో సేవ చేయాలనే భక్తులకు శుభవార్త

అమ్మవారి సన్నిధిలో సేవ చేసేవారికి రిజిస్ట్రేషన్,వసతి ప్రారంభించిన ఈవో శీనా నాయక్ విజయవాడ,ఐఏషియన్ న్యూస్: ఇంద్రకీలాద్రి క్షేత్రం కనకదుర్గమ్మ వారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆరంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు.దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగిస్తామని పేర్కొన్నారు.భక్తులుకు త్రాగునీరు అందించడం, అన్న ప్రసాద వితరణ,ఉచిత ప్రసాద వితరణ, దర్శనం క్యూ లైన్ల నిర్వహణ, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరచే ప్రదేశం, …

Read More »

కేదార్ నాథ్ యాత్రకు బ్రేక్..

కేదార్నాథ్,ఐఏషియన్ న్యూస్:కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది.రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు.యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

Srinivasa Kalyanam Celebrations at DFW Hindu Temple (Ekta Mandir)

Last Saturday  (July 19, 2025) was a Divine one at DFW Ekta Mandir – the Hindu temple – Sri Bhaskar Rayavaram  offered the  commentary during the spectacular Sri Padmavati-Srinivasa Kalyanam. The sacred ceremony unfolded amidst the resonant chanting of Vedic mantras by the revered temple priests, Brahmasri Kantharaju Sai Krishna Sharma and Brahmasri Balaji Ranganatha Sharma, casting a spiritual glow …

Read More »

గిరిప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం

9న సింహగిరి ప్రదక్షిణ ప్రారంభం లక్షలాది సంఖ్యలో పాల్గొననున్న భక్త జనం చదరం రమేష్ ప్రత్యేక ప్రతినిధి సింహాచలం( విశాఖపట్నం): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు,ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా సింహాచలం సింహాగిరి శిఖరంపై కొలువైయున్న శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి వారిని ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు యావత్ దేశంలోని పలు రాష్ట్రాల భక్తుల కొంగుబంగారంగా సింహాద్రి అప్పన్న స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని తెలంగాణ, ఒడిస్సా,పశ్చిమ బెంగాల్‌లో ఉండే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఆషాడ …

Read More »

శ్రీశైల మల్లన్న ను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం  శ్రీశైలం చేరుకున్న సీఎం ముందుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన ముఖ్యమంత్రికి పూలదండ వేసి ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ఆహ్వానించారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీశైలం బయల్దేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర రెడ్డి, అధికారులు పుష్పగుచ్ఛం …

Read More »

The Hindu Festival “Holi” (Festival of Colors)

  Holi, the festival of colors, is one of the most exuberant and joyous festivals celebrated in India and among Indian communities around the world. In India if it is Holi, that is almost the end of winter season. This lively festival is characterized by vibrant colors, joyous celebrations, and a sense of togetherness among people of all ages and …

Read More »

Prime Minister Modi Wishes Speedy Recovery for Spiritual Leader Jaggi Vasudev Following Brain Surgery

  Renowned spiritual leader and founder of the Isha Foundation, Sadhguru Jaggi Vasudev, underwent emergency surgery at Delhi’s Apollo Hospital due to severe swelling and bleeding in his brain. The news of his surgery prompted Prime Minister Narendra Modi to reach out to him on Wednesday, expressing his well wishes and hopes for a swift recovery. The conversation between Prime …

Read More »