ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్ అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన …
Read More »International
భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం శుభవార్త
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. …
Read More »అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »అమెరికా పెంచిన టారిఫ్ పై భారత్ లో హైలెవెల్ సమావేశం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ …
Read More »భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ ను ప్రకటించారు. ఇరుదేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్హౌస్లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు.త్వరలోనే బాధ్యతలు చేపడతారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఏపీ పోలీసులు సత్తా చూపిన మహిళ డిఎస్పి హర్షిత మణికంఠ
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీసుల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓ మహిళా డీఎస్సీ ఏపీ పోలీసుల సత్తాను ప్రపంచ వేదికపై చాటారు.ఏపీ డీఎస్పీ హర్షిత మణికంఠ యూరోప్లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు.5,642 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన హర్షిత మణికంఠ. ఏపీ పోలీసులకు గర్వకారణంగా నిలిచారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గర్వకారణంగా నిలిపిన క్షణం అంటూ వంగలపూడి అనిత ఈ వివరాలను పంచుకున్నారు.మరోవైపు మౌంట్ ఎల్బ్రస్ …
Read More »వియత్నాం అందాల పోటీల్లో సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా బొడ్డేటి డింపుల్ హిరణ్య
విశాఖపట్నం,ఐఏషియ జ్యోతిబ్యూరో: వియత్నాం దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో విశాఖ గోపాలపట్నానికి చెందిన బొడ్డేటి డింపుల్ హిరణ్య సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి విశాఖ ఖ్యాతి పెంచింది.గురువారం విశాఖ చేరుకున్న సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో హిరణ్య బంధువులు, స్నేహితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విశాఖ టింపనీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న హిరణ్యకు తల్లి ప్రవళిక అండదండలు అందిస్తూ తనదైన శైలిలో ఆమెను ప్రోత్సహిస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. హిరణ్య తాతయ్య పిల్ల రాజబాబు అమ్మమ్మ లావణ్య మనవరాలు …
Read More »పులివెందులలో 22 నుంచి 28 వరకు మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్
పులివెందుల,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 22 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శంకర నేత్రాలయ మేసు పుట్టపర్తి మరియు కుంబు తిరుమల రెడ్డి (యూఎస్ఏ) సంయుక్త నిర్వహణలో మెగా ఉచిత క్యాటరాక్ట్ సర్జరీ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పులివెందులలో శస్త్రచికిత్సలు,కంటిశుక్లం స్క్రీనింగ్ 7 రోజుల పాటు జరుగుతుంది.ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి రోగులను పరీక్షించి కంటి శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి …
Read More »Ask Your Attorney: India’s Legal Lion Speaks to NRIs Worldwide
Gaanesh R. Daalvi Sr. Adv. High Court, Mumbai. NRI Inheritance Law in India India’s Legal Lion Speaks to NRIs Worldwide “The law must work for you, not against you. It’s not about knowing the system. It’s about having someone inside it who protects your truth.” — Sr. Advocate Gaanesh R. Daalvi For countless Non-Resident Indians (NRIs), dealing with ancestral property, …
Read More »Taiwan Expo 2025 USA at Dallas Convention Center in Dallas, Texas on August 14, 2025
The largest Taiwan Expo 2025 kicked off on august 14th at Kay Bailey Hutchison Convention Center at Dallas,Texas with the theme “SHARED VISION , STRONGER PARTNERSHIP”. Taiwan Expo USA is Taiwan’s premier international outreach initiative in USA, designed to spotlight Taiwan’s innovation, industrial strengths, and rich cultural heritage, Organized by MOEA, Ministry Of Economic Affairs, International trade Administration,(TITA) and Taiwan …
Read More »