రిటైర్ కానున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: భార‌త వైమానిక ద‌ళం నుంచి తొలుగుతున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు సెప్టెంబ‌ర్ నుంచి ద‌శ‌ల వారీగా కొనసాగుతున్న తొల‌గింపు ప్ర‌క్రియ.రిటైర్డ్ కానున్న ర‌ష్యా త‌యారీకి చెందిన మిగ్‌-21 యుద్ధ విమానాల‌ స్క్వాడ్ర‌న్‌లుకొన్ని దశాబ్దాలుగా భార‌తీయ వైమానిక ద‌ళంలో మిగ్‌-21 కీల‌క పాత్ర తాజాగా తేజ‌స్ ఎంకే1ఏ యుద్ధ విమానాల‌ను అభివృద్ధి చేసిన భార‌త వైమానిక ద‌ళం.

About admin

Check Also

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం

శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్:  అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్‌డ్రైవ్‌లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్‌లోని ఒమర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *