రిటైర్ కానున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: భార‌త వైమానిక ద‌ళం నుంచి తొలుగుతున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు సెప్టెంబ‌ర్ నుంచి ద‌శ‌ల వారీగా కొనసాగుతున్న తొల‌గింపు ప్ర‌క్రియ.రిటైర్డ్ కానున్న ర‌ష్యా త‌యారీకి చెందిన మిగ్‌-21 యుద్ధ విమానాల‌ స్క్వాడ్ర‌న్‌లుకొన్ని దశాబ్దాలుగా భార‌తీయ వైమానిక ద‌ళంలో మిగ్‌-21 కీల‌క పాత్ర తాజాగా తేజ‌స్ ఎంకే1ఏ యుద్ధ విమానాల‌ను అభివృద్ధి చేసిన భార‌త వైమానిక ద‌ళం.

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *