తిరుమల,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణును టీటీడీబోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారంఉత్తర్వులు జారీచేసింది. 29 మంది సభ్యులతో గత ఏడాది టీటీడీ నవంబర్ లో బోర్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.అయితే ఈ సభ్యుల్లోసుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్ దత్తును సభ్యునిగా నియమించగా ఆయన ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. అందుచేత ఆ సభ్యుని తొలగించి ఆ సభ్యుని స్థానంలోట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా సుదర్శన్ వేణును నియమించింది.ఈయనకు గతంలోనూ తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన …
Read More »Spiritual
భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా వినాయకుడి శోభాయాత్ర
హైదరాబాద్,ఐఏషియ న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు శనివారం ఉత్సాహభరితంగా, శాంతియుత వాతావరణంలో కొనసాగుతున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొని పండుగను జరుపుకుంటున్నారు. నిమజ్జన వేడుకల నేపధ్యంలో డీజేలు, డప్పులు, బ్యాండ్లు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో నగరమంతా మరింత ప్రత్యేకంగా మారింది. పోలీసుల డ్యాన్స్.. ఈ నిమజ్జన శోభాయాత్రలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. డీజే పాటల బాణీలకు పోలీసు సిబ్బంది కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఏసీపీ …
Read More »మహాద్భుత సంపూర్ణ చంద్రగ్రహణం నేడు
రాజ్యాధినేతలు,రాజకీయ అగ్రనేతలపైనా గ్రహణ ప్రభావం స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం చాలా అరుదైనదని, అంతేకాకుండా అత్యంత అద్భుతమనదని ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలియజేశారు. సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అగ్ర రాజ్యాధినేతలు, రాజకీయాలలో అత్యంత ఉన్నతమైన స్థానాలలో వుండే వారిపై కూడా ఉంటుందన్నారు. అలాగే వాతావరణం, భూకంపాలు, రాజకీయ అస్థిరతలు మొదలైనవి వుండునని గార్గేయ తెలియజేసారు. గ్రహణ ప్రభావం సాధారణ ప్రజలపైగాని, ద్వాదశరాశుల వారిపై వ్యతిరేక ప్రభావం …
Read More »కనకదుర్గమ్మకు హుండీల ద్వారా 4 కోట్ల 50 లక్షలు ఆదాయం
విజయవాడ,ఐఏషియ న్యూస్: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీని. గురువారంఆలయం అధికారులు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపుల్లో మొత్తం రూ.4.50 కోట్లకుపైగా కానుకలు, ఇతర ఆభరణాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గత 31 రోజుల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని తాజాగా అధికారులు లెక్కించారు. ఇక డబ్బుతోపాటు, బంగారు నగలు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ..హుండీలో లభించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి ఆలయ ఈవో …
Read More »గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
నిమజ్జనానికి 50 వేల విగ్రహాలు రానున్నట్లు అధికారులు అంచనా హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ. 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.30 వేల మందితో పోలీసు బందోబస్తు.160 యాక్షన్ టీంలు.నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు. 72 కృత్రిమ కొలనులు..134 క్రేన్లు,259 మొబైల్ క్రేన్లు. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు సిద్ధం.. 200 మంది గజ ఈతగాళ్లు. శానిటేషన్ కోసం 14,486 మంది …
Read More »భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు: టిటిడి
తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించగా, అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని …
Read More »సింహాద్రి అప్పన్న అన్నప్రసాద పథకానికి లక్ష విరాళం
సింహాచలం(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి అన్నప్రసాద పథకానికి విజయనగరం జిల్లా, భోగపురం మండలం, ముడసాలపేట గ్రామానికి చెందిన చెల్లిబోయిన నరసింగరావు దంపతులు భక్తిశ్రద్ధలతో 1,00,000 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాధరావు చేతులమీదుగా వీరికి స్వామివారి నిత్య అన్న ప్రసాదం బాండ్ ను అందజేశారు. దాతలు నరసింగరావు దంపతులు స్వామివారి నిత్య అన్న ప్రసాదం పథకంలో శాశ్వత భాగస్వాములు అయ్యారు. దాతకు స్వామివారి దర్శనంఅనంతరము ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.భక్తులకు …
Read More »శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మంగళవారం సాయంత్రం 5: గం లకు పవిత్రో త్సవములు ప్రారంభించడమైనది. ఇందులో భాగంగా గణపతి ఆరాధన, పుణ్యావచనం, అజస్ర దీపారాధన,అంకురార్పణ్ణం,నీరాజనంమంత్రాపుష్పములతో నేటి కార్యక్రమం పూర్తి అయినది. ఈ యొక్క కార్యక్రమంలో కార్యానిర్వహణదికారిణి శ్రీమతి కే. శోభారాణి, కార్యనిర్వాహక ఇంజినీర్, సిహేచ్.వి. రమణ, పర్యవేక్షణాదికారి కనకరాజు,దాత శ్రీ సుంకర. రవీంద్ర, వేద పండితులు,అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »ఉల్లాసంగా ఉత్సాహంగా ఉడా కాలనీ వరసిద్ది వినాయక నిమజ్జనోత్సవం
సుజాతనగర్(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: 97వ వార్డు పరిధిలో గల చినముసిడివాడ ఉడా కాలనీలో వినాయక చవితి సందర్భంగా నెలకొల్పిన వినాయక ప్రతిమను సోమవారం ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.గత ఐదురోజులుగా వినాయకునికి నిత్యపూజలు స్థానిక కాలనీవాసులు నిర్వహించారు. ప్రసాదాలు నివేదన చేశారు. సోమవారం అన్న ప్రసాద వికరణ నిర్వహించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి సరిపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వినాయక నిమజ్జనోత్సవం ముఖ్యకార్యకర్తలు సంజీవి ,సత్యనారాయణ,వెంకట్, కమల్, తేజ, చరణ్, వంశీ, ఎం వెంకట్రావు, శ్రీమతి …
Read More »అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
డల్లాస్/చరోలిట్(నార్త్ కరోలినా),ఐఏషియ ప్రతినిధి: హిందువులు అధినాయకుడిగా పూజలు నిర్వహించే వినాయకుని జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని నిర్వహించే వినాయక చవితి వేడుకలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని నిమజ్జనాన్ని కూడా ఘనంగా చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ముఖ్యంగా అమెరికా డల్లాస్ ప్రిన్స్టన్ సనాతన ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రకాష్ రావు వెలగపూడి, ప్రిస్కో ఐఎస్డి ట్రస్టీ ప్లేస్ 1 సురేష్ మండువ, రేడియో సురభి …
Read More »