admin

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రం కావాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేజీహెచ్ లో రూ.42 కోట్ల‌తో స‌మ‌కూర్చిన వైద్య ప‌రిక‌రాల ప్రారంభం వైద్యక‌ళాశాల విద్యార్థులతో, వైద్యుల‌తో ఆత్మీయ‌ స‌మావేశం విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రంగా మార్చ‌ట‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖ‌లోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని ప‌లు ఆసుపత్రుల్లో అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, నిధులు కేటాయిస్తున్నామ‌ని, వైద్యుల‌ను, సిబ్బందిని నియ‌మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్స‌ర్ చికిత్సా కేంద్రంలో సుమారు …

Read More »

పెన్షన్ అనేది పేదలకు ఇచ్చే దానం కాదు… ప్రభుత్వ బాధ్యత..

తెలుగువారికి పెన్షన్ పరిచయం చేసింది ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు ప్రజలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా 30 రూపాయలతో 1983లో ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని పెట్టారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తుందని, అలాగే దివ్యాంగులకు . 6 వేలు, …

Read More »

సింహాచల దేవస్థానం హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు

పర్మినెంట్ ఉద్యోగి సస్పెన్షన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ ఈవో వి త్రినాధరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 55 వేల ఐదు వందల రూపాయలు దొంగలించేందుకు ప్రయత్నించారు.ఈ విషయాన్ని త్రినాధరావు సీసీ కెమెరా ద్వారా పసిగట్టారు. వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండి లెక్కింపు జరుగుతూ ఉండగా కొణతాల రమణ అనే రెగ్యులర్ …

Read More »

మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్ అమరావతి,ఐఏషియ న్యూస్:  విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన …

Read More »

అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

డల్లాస్/చరోలిట్(నార్త్ కరోలినా),ఐఏషియ ప్రతినిధి: హిందువులు అధినాయకుడిగా పూజలు నిర్వహించే వినాయకుని జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని నిర్వహించే వినాయక చవితి వేడుకలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని నిమజ్జనాన్ని కూడా ఘనంగా చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ముఖ్యంగా అమెరికా డల్లాస్ ప్రిన్స్టన్ సనాతన ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రకాష్ రావు వెలగపూడి, ప్రిస్కో ఐఎస్డి ట్రస్టీ ప్లేస్ 1 సురేష్ మండువ, రేడియో సురభి …

Read More »

“Ram Ratan Dhan Payo” a Musical Dance Drama Based on Bhagwan Shri Ram Presented by Vishwa Hindu Parishat America (VHPA)

Support A Child (SAC) is a non-profit organization that builds the lives of children coming from challenging social and financial family backgrounds. Please visit https://www.supportachildusa.org/ to learn more. SAC is bringing Nrityaswaroop Ramleela “Ram Ratan Dhan Payo” – dance drama depicting the life events of Bhagwan Ram by the talented artists of Sharayu Nritya Kalamandir, Mumbai. Please join us on …

Read More »

డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో 82 ఏళ్ల వృద్ధుని నుంచి 72 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 82 ఏళ్ల వ్య‌క్తికి వాట్స‌ప్ వీడియో కాల్ వ‌చ్చింది.నిందితులు ముంబ‌యి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల‌మ‌ని, మ‌నీలాండ‌రింగ్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ అయ్యింద‌ని వ‌యోధికుడిని బెదిరించారు. ప‌దిరోజుల పాటు డిజిట‌ల్ అరెస్ట్ చేశామ‌ని బాధితుడిని వేధించి రూ.72 ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. అనంత‌రం తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి కాల్స్ ఎవరు …

Read More »

ఏఐ డేటా కోర్సుకు ఆన్లైన్ శిక్షణ: దరఖాస్తు ఆహ్వానం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారికి ఆన్ లైన్ లో ఏఐ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నాయి.నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, …

Read More »

సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులు పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్‌ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ …

Read More »

ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నెల ముందుగానే ఫిబ్రవరిలో పరీక్షల నిర్వహణకు నిర్ణయించింది.పరీక్షా విధానంలోనూ మార్పులు తెచ్చింది. తాజా నిర్ణయం మేరకు ఇకపై రోజుకు ఒక్క సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్‌ గ్రూపులకు, ఆ తర్వాత ఆర్ట్స్‌ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్‌ బోర్డు మార్పులు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పైన మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. నెల ముందే పరీక్షలు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను ఈ విద్యాసంవత్సరంలో ఫిబ్రవరిలోనే …

Read More »