ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.వన్ టూ వన్ భేటీల తర్వాత ఎమ్మెల్యే పనితీరు మెరుగైందని చంద్రబాబు అన్నారు.37 మంది శాసనసభ్యులు మినహా మిగతా అందరి పనితీరు మెరుగుపడిందని..ఓ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపైనా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నా నన్న చంద్రబాబు.పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో …
Read More »admin
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ దారులకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. బ్యాంకులు అందించే సేవల విషయంలో అందరికీ సమానమైన సర్వీసులు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సవరించిన రూల్స్ ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న ఖాతాదారులకు నెలలో అన్లిమిడెట్ డిపాజిట్స్, ఉచిత ఏటీఎం లేదా డేబిట్ కార్డ్ వినియోగానికి అవకాశం కల్పించాలి. ఫ్రీ ఏటీఎం కార్డు జారీ, చెక్ బుక్ (ఏడాదికి 25 లీఫ్స్) ఉండేలా చూసుకోవాలి. …
Read More »డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి అస్తమయం
విశాఖ,విజయనగరంలో కన్నీటి పర్యంతం విశాఖపట్నం/విజయనగరం,ఐఏషియ న్యూస్: ప్రజా వైద్య సేవలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి, విశాఖపట్నం చెస్ట్ హాస్పిటల్ చీఫ్ సివిల్ సర్జన్ డాక్టర్ కూరెళ్ళ సాయి లక్ష్మీ గణపతి శాస్త్రి (సాయి – 59) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే విశాఖ నగరంతో పాటు ఆయనకు బలమైన అనుబంధం ఉన్న విజయనగరం జిల్లా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం వైద్య ఆరోగ్యశాఖకు, ప్రజలకు తీరని లోటని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. కరోనా …
Read More »సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు
భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడు స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్న క్రమంలో తన తల్లి ఇంకా రావడం లేదని ఇంటికి వెళ్లి చూడగా కరెంట్ షాక్తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి కంగుతిన్న దీక్షిత్ భయపడి కేకలు వేసి అందరిని పిలిచే సమయంలేదని గ్రహించి,సమయస్పూర్తితో కరెంట్ షాక్కు కారణమైన మోటార్ స్విచ్ ఆపేసి,తన తల్లికి తగిలి ఉన్న వైర్ను తొలగించి ప్రాణాలు కాపాడిన దీక్షిత్.అనంతరం తల్లిని స్థానిక …
Read More »చేపల దుకాణాలపై ఎర్ర తార్పాలను తొలగింపు
హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం గత ఆదివారం అన్ని పత్రికలలో కుళ్ళిన చేపల విక్రయాలు. అనే కథనానికి స్పందించిన అధికారులు, పిసాకమిటీ సభ్యులు శనివారం సంతలో చేపల అమ్మకాల సముదాయాలను పరిశీలించారు. వాటిలో కుళ్ళిన వాటిని దగ్గరుండి తొలగించారు అంతేకాకుండా ఎర్ర తార్పాన్ లు వల్ల మోసం జరుగుతుందని. ప్రధాన పత్రికలలో ప్రచురించిన అంశాన్ని గుర్తించి ఎర్ర తార్పాన్ లు పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ మరియు మహిళా పోలీస్ జ్యోతి సచివాలయ సిబ్బంది అలాగే పీసా కమిటీ …
Read More »తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీనైనా ఢీకొడతా
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడుతా నిధులు తీసుకొస్తా. అడగడానికి కూడా వెనుకాడను. రాకపోతే కొట్లాడటానికి అసలే భయపడను. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి అడగడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. ఒకటికి వందసార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది. వయసుంది. విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకుంది.మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు. కాకతీయ కాలం నుంచి …
Read More »విదేశీ విద్య కోసం “కలలకు రెక్కలు” నూతన పథకం
విదేశీ విద్య కోసం పాలవడ్డీకే రుణాలు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే కాకుండా, బాగా చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్లకు అనేక పథకాలను అందిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ లో మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విదేశాల్లో …
Read More »తెలంగాణ “రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025′ చంద్రబాబుకు ఆహ్వానం
ఆహ్వాన పత్రిక అందజేసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమరావతి,ఐఏషియ న్యూస్: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న’తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు.ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు.ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ …
Read More »ఉన్నత చదువుల కోసం వెళ్లి అనంత లోకాలకు
బర్మింగ్హామ్లో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి అలబామా(అమెరికా),ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా బర్మింగ్హామ్ లోని అపార్ట్మెంట్ కంప్లెక్స్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.అపార్ట్మెంట్ కంప్లెక్స్లో నివసిస్తున్న పది మంది తెలుగు విద్యార్థులు. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు.అపార్ట్మెంట్లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ రావడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుపులు, కేకలు వేశారు.లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …
Read More »రైల్వే స్లీపర్ ప్రయాణికులకు కూడా బెడ్ రోల్స్
అయితే ఉచితం కాదు రుసుము చెల్లించాలి ప్రయోగాత్మకంగా చెన్నై డివిజన్లో అమలు స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: రైల్వే స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుంచి ఏసీ కోచ్ లో ప్రయాణికులకు ఇచ్చే బెడ్ రోల్స్ ఇక నుంచి మామూలు స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యం ఏసీ ప్రయాణికులకు మాత్రమే ఉండేది . ఇకనుంచి దాన్ని సాధారణ భోగిల్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్న వారికి కూడా …
Read More »
News Website (iasianews.net) I Asia News