న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, అనితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, అప్పల నాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, లావు కృష్ణదేవరాయలు, పార్థసారధి, అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాద్ రావు, టిడిపి సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్.మంగళవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలవనున్న మంత్రులు లోకేష్, అనిత.మొంథా …
Read More »admin
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వచ్చే జనవరిలోగా పూర్తి చేస్తాం
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఏకకాలంలో అనేక రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు 75శాతం పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కిషన్ రెడ్డి నేడు కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ను కేంద్ర …
Read More »ఆంధ్రప్రదేశ్ “సమగ్రాభివృద్ధి మూడు జోన్లు” ఏర్పాటు
మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం మీడియాతో తన మనసులో మాట వెల్లడించిన సీఎం చంద్రబాబు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంసమగ్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని …
Read More »ఏపీలో 40 కొత్త పంచాయతీల ఏర్పాటుకు లైన్ క్లియర్
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు కీలకంగా మారాయి. ఈ క్రమంలో మరోసారి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం కొత్త పంచాయతీలు ఏర్పడగా,ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త పంచాయలతీలు రానున్నాయి. గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు, 2020లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు మొత్తం 50 పంచాయతీలు ఏర్పడ్డాయి. అందులో అనకాపల్లి జిల్లాలోనే 49 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఒకటి రెండు తప్ప మిగతా అన్నిటికీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ …
Read More »దిత్వా తుపాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం
హోమ్ విపత్తుల నివారణ శాఖామంత్రి వంగలపూడి అనిత మత్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరిక అమరావతి ,ఐఏషియ న్యూస్: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి కారైకల్ కి 120 కి.మీ., పుదుచ్చేరికి 220 కి.మీ., చెన్నైకి 330 కి.మీ దూరంలో …
Read More »ఏపీ సిఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు
3 నెలలు పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.ఈ నెలాఖరున ఆయన రిటైర్ కావాల్సి ఉంది. అయితే విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో విజయానంద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. …
Read More »ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేపల,మాంసం విక్రయదారులు
హుకుంపేట మండల కేంద్రంలోసంతల్లో కుళ్ళిన చేపలు మాంసం విక్రయాలు హుకుంపేట,ఐఏషియ న్యూస్: శనివారం సంతలో దర్జాగా కుళ్ళిన చేపలు విక్రయాలు జరుపుతున్నారు.అంతే కాకుండా నిషేధం ఉన్నటువంటి క్యాట్ ఫిష్ లు కూడా అమ్ముతున్నారు. అవి తినకూడదు అని తెలియని అమాయక గిరిజన ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్యం పాలైన సందర్భాలు అనేకమే ఉన్నాయి. అంతేకాకుండా చేపల వ్యాపారులు వారి వ్యాపార సముదాయాలపై ఎర్రని తరపాలిన్ తో కప్పి ఉంచడంతో తార్పాలిని యొక్క ఎర్రని రంగు చేపల పై పడి చేపలు …
Read More »15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వంగర తహసిల్దార్ మహేందర్
మహాబూబాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రం మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు భూక్యా బాలు నుంచి 25వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ మహేందర్.భూమి మ్యుటేషన్ కోసం డిమాండ్ చేసిన లంచంలో శుక్రవారం15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డ తహసీల్దార్ మహేందర్.ఎసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఏసీబీ దాడులు జరిగాయి. జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఈ దాడి పట్ల ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకున్న తాసిల్దార్ పై కేసు నమోదు చేసి ఎసిబి …
Read More »ఆర్థిక కేంద్రంగా “అమరావతి” ఆవిర్భావం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కితాబు 15 జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కేంద్ర కార్యాలయాలకు శంకుస్థాపన (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల …
Read More »3.80 కోట్ల విలువైన 763 కేజీల గంజాయి పట్టివేత
చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మీడియా సమావేశంలో వెల్లడి చింతపల్లి,ఐఏషియ న్యూస్: చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని వర్తనపల్లిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకోవటం జరిగిందని ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీసులు జరిపిన దాడిలో 25 బస్తాలలో నిల్వ ఉంచిన 763 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 3 కోట్లు 80 లక్షలు 88 వేలుగా పోలీసులుఅంచనా వేశారు.సీఐ వినోద్ బాబు నేతృత్వంలోని ఎస్ ఐ …
Read More »
News Website (iasianews.net) I Asia News