బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. …
Read More »admin
అమెరికా స్కూల్ లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మిన్నెసోటా మినియాపొలిస్లో ఓ క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »Horrific accident at Mythris Restaurant in Dallas,Texas on August 27, 2025
This horrific accident happened at Mythris Indian Restaurant in Irving,Texas today. Not much information is available regarding condition of the driver and the injured ones. They have taken to the local hospitals. The local police are investigating case. https://www.instagram.com/reel/DN4k1Z2jrDK/?utm_source=ig_web_copy_link&igsh=eWdpNzl3MW85enBl
Read More »ఇంట్లోనే “వినాయక పూజ” చేసిన మాజీ సీఎం జగన్
తాడేపల్లి,ఐఏషియ న్యూస్: విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని మొదట మాజీ సీఎం వైఎస్ జగన్ భావించారు. అయితే బుధవారం నగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జగన్ నగరంలోకి వెళ్లి గణేష్ పూజలో పాల్గొనే పరిస్ధితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్ధితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంట్లోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేయించారు. అక్కడే ఆయన గణేష్ పూజ చేశారు. దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది.తిరుమల డిక్లరేషన్ పేరుతో …
Read More »గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించా అందరిలో ఐక్యత భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి రూ.30కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం విజయవాడలో డూండీ గణేశ్ సేవా సమితి మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ,ఐఏషియ బ్యూరో: విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు.విజయవాడ సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »గణనాథునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు
టెక్సాస్,ఐఏషియా ప్రత్యేక ప్రతినిధి: వినాయకచవితి సందర్భంగా ఇర్వింగ్ టెక్సాస్ లో గల డి ఎఫ్ డబ్ల్యు గణపతి ఆలయంలో నెలకొన్న గణనాధునికి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయానికి భక్తులు చేరుకుని విఘ్నేశ్వరుని దర్శించుకుని నామాలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వినాయక స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణేష్ హోమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వినాయక చవితి …
Read More »ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం
అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వినాయకచవితికిమాత్రమేకాదు.విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చి్ంచిన తర్వాత ఈ నిర్ణయం …
Read More »అమెరికా పెంచిన టారిఫ్ పై భారత్ లో హైలెవెల్ సమావేశం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ …
Read More »జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పెన్ డ్రైవ్,వాట్సాప్ సర్వీసులు నిషేధం
శ్రీనగర్ ,ఐఏషియ న్యూస్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యాలయాల్లో పెన్డ్రైవ్లు, వాట్సాప్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్లోని కీలక శాఖలు, వెబ్సైట్లపై భారీఎత్తున సైబర్ దాడులు జరగ్గా వాటిని దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పెన్డ్రైవ్లు వాడడాన్ని నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగించేవాట్సాప్ …
Read More »ఉస్మానియా అభివృద్ధికి 1000 కోట్లు కేటాయింపు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసిపోనీయకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్తో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా …
Read More »