విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పేలుడు పదార్థాల నిల్వలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపుదాడులు నిర్వహించి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »admin
కనకదుర్గ ఆలయ పాలకమండలి ధర్మకర్తగా పద్మావతి ప్రమాణస్వీకారం
విజయవాడ,ఐఏషియ న్యూస్: కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి పద్మావతి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ మహా మంటపంలో గల కార్యాలయంలో పద్మావతి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,మాజీ శాసన సభ్యులు ఎస్. ఉదయభాను,ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »తిరుపతి వెంకన్న “లడ్డు ధర పెంచే” ప్రణాళిక లేదు
ఎక్స్ వేదికగా స్పందించిన టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏడు కొండలపై కొలువైన తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం ధర పెరగబోతున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఈ వార్తల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసారం ధర పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు లడ్డూ ప్రసాదం రేట్లు పెంచడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.తిరుపతి …
Read More »నటుడు విజయ్ పార్టీకి గుర్తింపు లేదు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన
చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అగ్ర నటుడు విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఇటీవల కరూర్ జిల్లాలో జరిగిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక …
Read More »8 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంజాబ్ డిఐజి
ఐపీఎస్ అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పంజాబ్,ఐఏషియ న్యూస్: పంజాబ్ లోని రోపార్ రేంజ్ డి ఐ జి 2009 బ్యాచ్ హర్చరణ్ సింగ్ భుల్లర్ ను సిబిఐ అరెస్టు చేసింది.8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్ చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి 5 కోట్ల నగదు, 1.5 కేజీల జువెలరీ, 22 లగ్జరీ వాచ్లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్ అండ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. …
Read More »అటుగా వెళుతూ ప్రమాదం గుర్తించి స్వయంగా క్షతగాత్రుడుకి సహాయం అందించిన డి.ఎస్.పి గూడూరుకుమారి
వెంకటగిరి,ఐఏషియ న్యూస్: తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సమీపం లోని జాతీయ రహదారి పై తిరుపతి వెళ్ళే మార్గంలో ఆర్టీసీడిపో ఎదురుగా ఆటో బైక్ ను డీ కొట్టినట్లు ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయపడినట్లు తెలుస్తుంది. అదే సమయం లో అటు వైపు గా వెళుతున్న గూడూరు డీఎస్పీ గీతా కుమారి వెంటనే తన వాహనం ఆపి క్షతగాత్రుడు నీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు…ఘటన లో గాయపడిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. Authored by: Vaddadi udayakumar
Read More »డేటా సెంటర్ లో ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి
డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాము వాటికి సమాధానం చెప్పలేక నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు గుగూల్తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు,మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్ విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై తాను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ …
Read More »విశాఖ గూగుల్ డేటా సెంటర్ లో ఉద్యోగాలు కావాలా…
ఏపీ బిజినెస్ బ్యూరో,ఐఏషియ న్యూస్: విశాఖ లో 15 బిలియన్ భారీ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీంతో రాబోయే రోజుల్లో విశాఖలో డేటా సెంటర్ జాబ్స్ లభించే అవకాశాలతో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కూడా పెరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు డేటా సెంటర్ లో సాధారణంగా ఉండే ఉద్యోగాలు ఏంటి ?వాటికి ఏయే కోర్సులు చదివి ఉండాలి, ప్రస్తుతం ఏయే సర్టిఫికేషన్స్, అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలు లభిస్తాయో …
Read More »లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫైర్ అధికారి
నల్లగొండ జిల్లా,ఐఏషియ న్యూస్: బాణసంచా దుకాణం నడపడానికి తాత్కాలిక లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన ఫిర్యాదుదారుడి నుండి 8వేల రూపాయలు లంచం తీసుకున్న ఘటన గురువారం జరిగింది.ఈ ఘటనలో నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి ఎ. సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడు తాత్కాలిక లైసెన్స్ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (నాక్) పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ ప్రక్రియను వేగవంతం చేయాలంటే రూ.8,000/- లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు …
Read More »డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏపీలో ఎంతో అభివృద్ధి
కర్నూల్లో సూపర్ జీఎస్టీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: కర్నూలులో గురువారం నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ద్వాదశజ్యోతిర్లింగాలలో మొదటిది గుజరాత్ సోమనాధ్ ఆలయం ఉందని, తాను అక్కడే పుట్టానని మోడీ గుర్తుచేసుకున్నారు. రెండో జ్యోతిర్లింగం శ్రీశైల మల్లిఖార్జున స్వామిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా దర్శించి ఆయనకు అల్లమ్మ ప్రభు, అక్కమహాదేవి …
Read More »
News Website (iasianews.net) I Asia News