admin

పోర్టు హాస్పిటల్ ను కాపాడుకుంటాం 365వ రోజు నిరసన

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ అపాలని 365వ రోజు హాస్పటల్ వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు మాట్లాడుతూ మన పోరాటం వలన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను కాపాడుకుంటాం. టెండర్ కి ఎవరి రాలేదు, హాస్పిటల్ అభివృద్ధి కోసం చైర్మన్ కమిటీ వేయడం జరిగింది. పోర్ట్ దగ్గర ఉన్న సోంత నిధులతో అభివృద్ధి చేయాలిహాస్పిటల్ ప్రైవేటీకరణ పై 365 రోజులుగా మాట్లాడుతున్న కార్మికులకు అభినందనలు.హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, …

Read More »

విశ్రాంత రైల్వే ఉద్యోగి నేత్రాలు దానం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: పెందుర్తి వెలంతోట ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నేమాని భవానీశంకర్ (84) ఈనెల 29న మృతి చెందారు. నేపథ్యంలో ఆయన నేత్రాలను కుమారులు ఐ బ్యాంకుకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిసిన్ నేత్రనిధి కేంద్రం టెక్నీషియన్ మృతుని కళ్ల నుంచి కార్నియాను సేకరిం చారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సిఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన‌ రాష్ట్ర మంత్రులు

స‌మీక్షించిన‌ జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి ద‌త్తిరాజేరు(విజ‌య‌న‌గ‌రం),ఐఏషియ న్యూస్: రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌లువురు మంత్రులు మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు.ద‌త్తిరాజేరు మండ‌లం ద‌త్తి గ్రామంలో సిఎం చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో అధికారులు నిర్వ‌హిస్తున్న ఏర్పాట్ల‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌,రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ‌శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ మంగ‌ళ‌వారం ప‌ర్య‌వేక్షించారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి,ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్‌, జెసి ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌తో కలిసి సిఎం పాల్గొనే వేదిక‌ల‌ను ప‌రిశీలించారు.అధికారుల‌తో మాట్లాడి …

Read More »

బియ్యం షాపులో పనిచేస్తూ టీచర్ అయ్యాడు

కుటుంబం మొత్తాన్ని కరోనా పొట్టనపెట్టుకుంది 44 ఏళ్లు వచ్చినా ఎవరూ పెళ్లిచేసుకోలేదు పగబట్టిన పేదరికంతో పోరాటం చేసాడు పట్టుబట్టి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు కంటతడి పెట్టించే రాంబాబు సక్సెస్ స్టోరీ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లలను చదివించే స్థోమత లేదు.చందాలు పోగేసుకుని చదువు కన్నాడు. పేదరికం జయించడానికి ఉద్యోగం సాధించాలని నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు. ప్రతి డీఎస్సీ పరీక్షల్లోనూ ఏదో ప్రమాదం ముంచుకొచ్చేది. ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. కరోనా మహమ్మారి వచ్చి తండ్రిని, అక్కను, …

Read More »

శ్రీమహాలక్ష్మి అలంకరణలో కన్యకాపరమేశ్వరి భక్తులకు దర్శనం

7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు: 12 కేజీల ల వెండి వస్తువులు బిస్కెట్లు 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ 250 మంది మహిళలచే కోటికుంకుమార్చన (వి వి ఆర్ ఎస్ ఆదిత్య) విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ ఓల్డ్ టౌన్ లో కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 148 సంవత్సరాల పురాతన కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు మంగళవారం నాడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మి రూపంలో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కలిగించినట్లు దేవస్థాన సంఘ …

Read More »

ప్రఖ్యాత కంపెనీ “ఎయిర్ బస్” కోసం ఏపీ ముందడుగు

రాష్ట్రంలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ కీలక భేటీ న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో సమావేశం రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన మంత్రి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: విమానాల తయారీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం “ఎయిర్ బస్” పెట్టుబడుల కోసం రాష్ట్రం మరో ముందడుగు వేసింది. న్యూఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ సంస్థ పూర్తిస్థాయి బోర్డుతో మంగళవారం …

Read More »

Viksit Bharat Run Showcases Love for the Motherland. Sai Datta Peetham and Community Organizations Join Hands – A Resounding Success

Indian Americans came together in large numbers to participate in the Viksit Bharat Run, expressing their deep affection for their motherland. Organized by Sai Datta Peetham in association with Shri Shiva Vishnu Temple, with the support of the Consulate General of India in New York and several community organizations, the run was celebrated with great enthusiasm. The event began at …

Read More »

కరూర్‌ మృతులకు 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విజయ్

చెన్నై,ఐఏషియ న్యూస్: టీవీకే విజయ్‌ కార్నర్‌ మీటింగ్‌లో తొక్కిసలాట 30 మంది మృతి, మరో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. వినాపద్యంలో ఈ సంఘటనలో మృతి చెందిన వారికి 20 లక్షల గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని విజయ్ ప్రకటించారు. బాధితులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా విజయ్ పేర్కొన్నారు. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కరూర్ తొక్కిసలాట లో మృతులకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డ …

Read More »

కన్నీటి కరూర్‌ కార్నర్ సమావేశం

తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం..100మందికి పైగా క్షతగాత్రులు హుటాహుటిన కరూర్‌ చేరుకున్న సీఎం స్టాలిన్‌.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చెన్నై,ఐఏషియ న్యూస్: తమిళనాట పెను విషాదం చోటుచేసుకుంది. ఒక రాజకీయ సభ మృత్యు వేదికగా మారింది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మరణ మృదంగం మోగింది. లెక్కకు మించిన జనం తరలివచ్చారు. దారులు మొత్తం కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పి… తొక్కిసలాటకు దారి తీసింది. అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం… …

Read More »

అక్టోబర్ 16న ఏపీ లో పర్యటించనున్న ప్రధాని మోదీ

అమరావతి,ఐఏషియ న్యూస్:  ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు.ఆ రోజున శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.అలాగే జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పీఎం మోదీ పాల్గొననున్నారు.ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »