నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చెందిన జనసేన నాయకులు కే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కార్యక్రమాలు సమావేశాలు సభ్యత నమోదు దుర్గం నిర్వహించిన శ్రీనివాస్ తగిన గౌరవం దక్కిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పలువురు జనసేన నాయకులు అభినందించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా జన సైనికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News