జాబ్ మేళా క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ దక్షిణ నియోజకవర్గ యువతీ యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈనెల 22న ఉదయం 9 గంటలకు జైలు రోడ్డు వద్దగల ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో దాదాపు 30 కంపెనీలు పైగా 1,000 మంది పైగా ఉద్యోగాలు కల్పించడం కోసం మెగా జాబ్ మేళా …
Read More »admin
ఢిల్లీలో టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయం సందర్శించిన నారా లోకేష్
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సహకారం మరింతగా పొందడానికి, రాష్ట్ర ఐటీ, విద్య, హెచ్ ఆర్ డి మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని సోమవారం టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంకు ఆహ్వానించినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు.మంత్రి నారా లోకేష్ తో ఎంపీ శ్రీభరత్ , తోటి సహచర ఎంపీలు కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కీలకమైన పలు ప్రాజెక్టులపై చర్చలు జరిపారు.ఈ సమావేశాల్లో ఎంపీ శ్రీభరత్ …
Read More »ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా అర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేష్.ఎపిలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా కేంద్ర విదేశీయాన శాఖ మంత్రి జై శంకర్ తదితర …
Read More »మీ మద్దతు కావాలి: జగన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఏపీలో కీలక మలుపులు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్ డీఏ కూటమి ఆరాటం ఇండియా కూటమి అభ్యర్థి పెడితే ఎన్నిక అనివార్యం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ ను తమ కూటమి అభ్యర్దిగా ఖరారు చేసింది. ఈ ఎన్నికలో ఇండియా కూటమి తమ అభ్యర్ధిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. …
Read More »Ask Your Attorney: India’s Legal Lion Speaks to NRIs Worldwide
Gaanesh R. Daalvi Sr. Adv. High Court, Mumbai. NRI Inheritance Law in India India’s Legal Lion Speaks to NRIs Worldwide “The law must work for you, not against you. It’s not about knowing the system. It’s about having someone inside it who protects your truth.” — Sr. Advocate Gaanesh R. Daalvi For countless Non-Resident Indians (NRIs), dealing with ancestral property, …
Read More »Performance by Thaalam Performing Arts Team at Jai Ho India Independence Day Organized by Flashbrush Productions
Thaalam Performing Arts Team is a Texas-registered 501(c)(3) nonprofit and an independent performance group dedicated to preserving and promoting Indian traditional art forms. Our mission is twofold: to introduce these timeless art forms to the next generation and to extend support to artists in need back home. We are especially proud to represent one of the world’s oldest percussion traditions—Parai, …
Read More »ముంబైలోని గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా
ముంబై,ఐఏషియ న్యూస్: గణేష్ వేడుకల్లో భాగంగా,దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వివిధ ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో అత్యంత ఖరీదైన గణేశమూర్తులు, భారీ సెట్టింగులతో తాత్కాలిక మండపాలు రెఢీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ గణేశ్ మండపానికి ఏకంగా రూ.474.46 కోట్లకు బీమా చేయించినట్టు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.ముంబై మహానగరంలోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి …
Read More »అధికార దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హైకోర్టు నోటీసులు
అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ పరిపాలనను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వస్తు, సినిమాలపైనే శ్రద్ధ వహిస్తూ,ఎక్కువ కాలం హైదరాబాద్లోనే గడుపుతున్నారని ఏకంగా రాష్ట్ర అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్.జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విజయ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? …
Read More »లోక్ సభను వెంటనే రద్దు చేయాలి: ఈసీపై ఇండియా కూటమి ఆగ్రహం
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండియా’ కూటమి సోమవారం నాడు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా,ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, ఆప్ …
Read More »ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవద్దు
వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ,ఐఏషియ న్యూస్: ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నా కూడాకొన్నిప్రాంతాల్లోఇబ్బందులుతలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని …
Read More »