విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖలో తాజాగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. ఇందులో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని గ్రౌండ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్ధలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2026 జనవరిలోనే విశాఖలో క్యాంపస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ లు కలిగిన కాగ్నిజెంట్ సంస్ధ …
Read More »admin
ఏపీలో త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో శనివారం జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు.కాలేజీలు,వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని,విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »నేరాల గురించి ఏపిపిఐసిలో గల అమెజాన్ కంపెనీ సిబ్బందికి అవగాహన సదస్సు
పెందుర్తి,ఐఏషియ న్యూస్: పెందుర్తి ఏరియా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, గొలుసు దొంగతనాలు , మోటార్ సైకిల్ లు దొంగతనాలు, దేవాలయాలలో దొంగతనాలు గురించి సీసీ కేమేరాస్ , వీధిదీపాలు ఏర్పాటు గురించి ప్రజలలో అవగాహన కల్పించామని విశాఖ సిటీ పోలీస్ కమీషనర్, డా. శంకభ్రత భాగ్చి ఆదేశాల మేరకు, డిసిపి క్రైమ్ శ్రీమతి కె.లతా మాధురి. ఉత్తర్వులు ప్రకారం వెస్ట్ సబ్-డివిజన్ క్రైమ్ సిఐ,ఎం చంద్ర మౌళి అధ్వర్యంలో పెందుర్తి క్రైమ్ ఎస్ ఐ,సూరిబాబు వారి సిబ్బందితో కలసి పెందుర్తి ఏరియాలో గుర్రంపాలెం ఏ …
Read More »జనసేన పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు
ప్రక్షాళన పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభం ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యే పనితీరుపై నివేదికలు పార్టీ ముఖ్య బాధ్యతల అప్పగింతలో మార్పులు చేర్పులు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే మార్పులు మొదలు పెట్టారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు పైన నివేదికలు తెప్పించుకున్నారు. కొందరి పైన వస్తున్న ఫిర్యాదులతో వారికి తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. పార్టీ కమిటీల …
Read More »పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు (జనసేన) నియామకం
నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చెందిన జనసేన నాయకులు కే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కార్యక్రమాలు సమావేశాలు సభ్యత నమోదు దుర్గం నిర్వహించిన శ్రీనివాస్ తగిన గౌరవం దక్కిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పలువురు జనసేన నాయకులు అభినందించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా జన సైనికులు కృతజ్ఞతలు …
Read More »విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.పుట్టపర్తిలో శనివారం నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు.ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు.ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »హెచ్1-బీ వీసాలపై యూటర్న్.. ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయ నిపుణులకు ఊరట
విదేశీ టెక్ నిపుణులను అమెరికాకు స్వాగతిస్తామన్న ట్రంప్ వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతోఉందని,అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు. వాషింగ్టన్లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. “అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, …
Read More »మూడు కేజీల యాష్ ఆయిల్ పట్టివేత: ఎస్ఐ వెంకటేశ్వరరావు
చింతపల్లి,ఐఏషియ న్యూస్: వాహనాల తనిఖీలలో భాగంగా పోలీస్ సిబ్బంది యాష్ ఆయిల్ తో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్ ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఖచ్చితమైన సమాచార మేరకు వాహనాల తనిఖీలలో భాగంగా మూడు కేజీల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోగా, ఈ కుట్రలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తుల వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అదుపులోకి తీసుకున్న వాళ్లపైకేసునమోదుచేసుకొనిదర్యాప్తుకొనసాగించబడుతున్నట్లు ఆయన తెలిపారు.అనుమానిత వ్యక్తులు సమీపంలో గుర్తించిన్నట్లయితే …
Read More »నేడు పోలి స్వర్గం నోము (పోలి పాడ్యమి)
స్పెషల్ డెస్క్ (ఆధ్యాత్మికం),ఐఏషియ న్యూస్: స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ‘పోలి స్వర్గం నోము’ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది. ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది … చిన్నది …
Read More »తాజ్ మహల్ సందర్శించిన జూనియర్ ట్రంప్
తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా..అందంగా: జూనియర్ ట్రంప్ కితాబు ఆగ్రా,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త ట్రంప్ జూనియర్ ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ కట్టడాన్ని, వాస్తు శిల్పిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ఎంతో గ్రాండ్ గా.. అందంగా ఉందని కితాబు ఇచ్చారు. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సుమారు గంట పాటు తాజ్ …
Read More »
News Website (iasianews.net) I Asia News