admin

దుబాయ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆంక్షలు

దుబాయ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్‌పై ఆంక్షలు విధించింది.ఆన్‌బోర్డ్ కాని కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించడం, కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో లోపాల కారణంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిషేధించింది. ఈ నిషేధం డీఎఫ్‌ఎస్‌ఏ నుంచి నోటీసు వచ్చే వరకు కొనసాగుతుంది. ఇది ఇప్పటికే సేవలు పొందుతున్న గతంలో సేవలు పొందిన కస్టమర్లకు వర్తించదని బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ సూజ్ ఏటీ1 బాండ్లను అర్హత లేని రిటైల్ ఇన్వెస్టర్లకు …

Read More »

డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్ ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం ఈ యాప్ వినియోగం వల్ల మహిళలకు బ్యాంకర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో పనిలేదు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది. “మన డబ్బులు-మన లెక్కలు” అనే ఏఐ ఆధారిత యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ ఇప్పటికే 260 చోట్ల పైలట్ …

Read More »

రాయపూర్ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం: ఆరుగురు మృతి

రాయపూర్,ఐఏషియ న్యూస్:  ఛత్తీస్‌గఢ్‌లోని రాయపుర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.ఓ ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు ఓ నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలిసింది.గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికిచేరుకునిసహాయకచర్యలుచేపట్టారు.శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను రెస్యూటీం సహాయంతో బయటకు …

Read More »

నాడు “అనకాపల్లి ఏఎస్పి” నేడు “తెలంగాణ రాష్ట్ర డిజిపి” శివధర్ రెడ్డి

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి అంచలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇక శివధర్ రెడ్డి వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంతు లేకలాన్ (పెద్దతూండ్ల) గ్రామం.తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శివధర్రెడ్డి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో సాగింది. ఐపీఎస్ కావడానికి ముందు ఆయన ఓయూలో ఎల్ఎల్బీ చదివి కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. ఆ తర్వాత సివిల్స్ …

Read More »

ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం

ఒంటిమిట్ట,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం సమీపంలోఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు కానుంది.ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు.త్వరలోనే ఈ విగ్రహం రూపుదిద్దుకోనున్నది. Authored by: Vaddadi udayakumar

Read More »

రాజధాని అమరావతి సమీపంలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

అమరావతి,ఐఏషియ న్యూస్:ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి దగ్గరలో గల 300 అడుగుల నీరుకొండ కొండపై బేస్ 100 అడుగులతోపాటు 200 అడుగుల ఎత్తుగల విగ్రహం నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డి పి ఆర్ టెండర్లు ఆహ్వానించింది. ఈ విగ్రహం బేస్ లో మ్యూజియం,మినీథియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం చేపడతారు.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు లిఫ్ట్లునిర్మిస్తారు. Authored by: Vaddadi udayakumar

Read More »

బాలకృష్ణ చిరంజీవి వివాద పరిష్కారానికి ఆచితూచి అడుగులు

రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో చిరంజీవి అభిమానుల సమావేశం ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్:  మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ-పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్. ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. …

Read More »

టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె మౌనిక డీఎస్పీగా ఎంపిక

ములుగు,ఐఏషియ న్యూస్:  పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక నిరూపించారు. ఆమె తండ్రి సమ్మయ్య టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించారు. తెలుగులో పరీక్ష రాసిన ఆమె 315వ ర్యాంక్ సాధించారు.ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా ఎంపికైన మౌనికను పలువురు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »

పనిచేయకపోతే తొలగిస్తాం: ఎఫ్ఆర్టీఐ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్

నరసరావుపేట,ఐఏషియ న్యూస్:  ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో పని చేయని వారిని పదవుల నుంచి తొలగిస్తామని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్ స్పష్టం చేశారు.జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ సూచనల మేరకు ఎఫ్ఆర్టీఐ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా పని చేస్తామని పదవులు తీసుకొని పని చేయని వారు పదవులలో నుండి వైదొలగి కార్యకర్తగా కొనసాగవచ్చన్నారు.సీనియర్ నేత నెల్లూరుకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లా శ్రీవాసరావు, బాపట్లకు చెందిన శామ్యూల్ జాన్సన్ నాయకత్వం నుంచి తప్పుకొని సాదారణ కార్యకర్తగా స్వచ్ఛందంగా …

Read More »

9వ జాతీయస్థాయి పికిల్ బాల్ పోటీ జట్టుకు సుజయ్ కృష్ణ రంగారావు నాయకత్వం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్:  జమ్మూలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న తొమ్మిదవ జాతీయ స్థాయి పికిల్ బాల్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు బయలుదేరింది. మాజీ మంత్రి,ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.గత నెల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సుజయ్ కృష్ణ రంగారావు పురుషుల విభాగంలోను అటు 50+ డబుల్స్ లో విజేతగా నిలిచి, జాతీయ స్థాయికి అర్హత సాధించారు. ఆయనతో పాటు బొబ్బిలికి చెందిన బదరి రావు …

Read More »