Recent Posts

వైకుంఠ ద్వార దర్శనానికి 7,70,000 టోకెన్ల జారీ

నిర్ణీత సమయానికి లైన్లో చేరుకుంటే రెండు గంటల్లోనే దర్శనం టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఈ సమయంలో దర్శనంకు వచ్చే భక్తులకు …

Read More »

గండిపేట జ్ఞాపకాలు గర్వకారణం

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నాడు రాజకీయ శిక్షణా కేంద్రంగా ఉన్న గండిపేట ప్రాంగణం, నేడు భావితరాలను తీర్చిదిద్దే విద్యా దేవాలయంగా మారడం సంతోషకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విలువలతో కూడిన విద్యే అసలైన …

Read More »

కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కార్మికులు, కార్మికుల కోసం మాట్లాడే వాళ్లంటే నాకు ఎంతో ఇష్టమని సినీ నటులు ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖలో శనివారం జరిగిన శ్రామిక ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.చమట చుక్కకి ఓటమి లేదంటారు కానీ ప్రస్తుతం చమట చుక్కకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆరోపించారు.నిదానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రేవేటుపరం అవుతున్నాయని,ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని వ్యాఖ్యానించారు.ప్రజలు,కార్మికులు నిరంతరం పోరాటం చేయడమే మార్గం..ప్రశ్నించడమే దారి అని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుక నొక్కుతున్నారు.ప్రజలు రాజకీయం చేయాలి.పాలకులు పనిచేయాలి …

Read More »