admin

Time to Confront the Rising Threat of Religious Conversion in India.

In recent years, India has witnessed a disturbing surge in religious conversions, often disguised under the banner of charity and social service. While Christianity, in its purest form, preaches love, compassion, and peace, some converted individuals and groups within India are exploiting the faith as a mere tool to fulfill their personal, financial, and political motives. It is shameful that …

Read More »

A Special Message to students and Youth

Today, many students are unknowingly causing deep pain and damage to their parents, who sacrifice their lives for your future. Please read this message carefully—this may change your life. The Trap of Social Media & Smartphones Many students are falling into the dangerous trap of smartphones, Instagram, Facebook, and other social media distractions. Lock after lock on their phones—one for …

Read More »

టెక్సాస్ లో ముంచెత్తిన వరదలు 15 మంది చిన్నారుల మృతి

    టెక్సాస్,ఐఏషియన్ న్యూస్: అమెరికాలోని టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా మరో 27 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు ఈమేరకు అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అమెరికాలోని టెక్సాస్ నగరం అల్లకల్లోలంగా మారింది. కెర్ కౌంటీలోని …

Read More »

గిరిప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం

9న సింహగిరి ప్రదక్షిణ ప్రారంభం లక్షలాది సంఖ్యలో పాల్గొననున్న భక్త జనం చదరం రమేష్ ప్రత్యేక ప్రతినిధి సింహాచలం( విశాఖపట్నం): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు,ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా సింహాచలం సింహాగిరి శిఖరంపై కొలువైయున్న శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి వారిని ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు యావత్ దేశంలోని పలు రాష్ట్రాల భక్తుల కొంగుబంగారంగా సింహాద్రి అప్పన్న స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని తెలంగాణ, ఒడిస్సా,పశ్చిమ బెంగాల్‌లో ఉండే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఆషాడ …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలి!

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా మత్స్యరంగ అభివృద్ధికి మ‌రింత తోడ్పాటు, ప్రోత్సాహం అంద‌చేయాల‌ని కేంద్ర పంచాయితీ రాజ్ మత్స్య, పశుసంవర్ధక ,పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ని రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖమంత్రి కింజ‌రాపుఅచ్చెన్నాయుడుకోరారు.మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌ల‌సి కేంద్ర మంత్రి లాల‌న్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్య కారుల …

Read More »

9న భారత్ బంద్

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజావర్గాల ఆందోళనకు ప్రతిఫలంగా నిలుస్తోంది.బంద్‌కు కారణమైన ప్రధాన అంశం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న “ప్రో-కార్పొరేట్ విధానాలు”. కార్మిక సంఘాల ప్రకారం,గత కొన్ని సంవత్సరాలుగా  “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” …

Read More »

శ్రీశైల మల్లన్న ను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం  శ్రీశైలం చేరుకున్న సీఎం ముందుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన ముఖ్యమంత్రికి పూలదండ వేసి ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ఆహ్వానించారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీశైలం బయల్దేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర రెడ్డి, అధికారులు పుష్పగుచ్ఛం …

Read More »

Eagle Scouts Project by Eagle Award pursuant Ayaan Shroff from Dallas

Cricket is the second most followed sport in the world. In North America, cricket is just starting to become popular, and the sport will be featured in the LA Olympics 2028. Dallas has been in the forefront in this journey and scouts from Troop 261 from Plano led by Eagle Award pursuant Ayaan Shroff created multiple benches for both the …

Read More »

Megastar Chiranjeevi and Nayantara new movie with Tollywood Director Anil Ravipudi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi),లేడీ సూపర్‌స్టార్ నయనతార జంటగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సినిమా కోసం మినిమం గ్యారెంటీ కామెడీ-ఎమోషన్ మిక్స్‌కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు…ప్రస్తుతం “మెగా 157” (Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రo షూటింగ్ రెండు షెడ్యూల్స్‌ పూర్తయింది. కానీ… ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు. తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, అనిల్ రావిపూడి సినిమా ప్రచారానికి భారీ ప్లాన్ వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు …

Read More »

సెలవులకని వెళ్లి పైలోకానికి

అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం డల్లాస్,ఐఏసియాన్ న్యూస్ ప్రతినిధి: సరదాగా హాలీడేస్ ను ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. సెలవులకు వెళ్లి సజీవ దహనం అయిన షాకింగ్ ఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనం అయింది. ఆ షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.అమెరికాలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనం అయింది. వెకేషన్ కోసం …

Read More »