admin

Providing much-needed support by Indian Community Organizations to Flood affected communities in Central Texas

In response to the devastating floods that struck Central Texas on Friday Jul 4, 2025, volunteers from Sewa International along with those from partner orgs like HSS, Ekal Vidyalaya, AKM(Agasthiyar Kalai Mandram) joined the effort to provide much-needed support to affected communities. On the weekend of July 19th and 20th, 50+ volunteers(21 from DFW area) from the Dallas, San Antonio, …

Read More »

ముంబయి రైలు బాంబు పేలుళ్లు కేసులో 12 మందికి విముక్తి

బాంబే హైకోర్ట్‌ తీర్పు: ప్రాథమిక సాక్షాల లోపం ముంబై,ఐఏషియన్ న్యూస్: బాంబే హైకోర్ట్‌ 2006 ముంబయి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు, మరణ శిక్షలు పొందిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఐదుగురికి మోకా కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడానికి నిరాకరించగా, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కూడా కొట్టివేసింది.ప్రాసిక్యూషన్‌ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని, నిందితులను చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించేందుకు బలవంతం చేశారన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. …

Read More »

రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి 1 లక్ష 58 వేల నగదు అందచేత

పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ …

Read More »

భారత ఉప రాష్ట్రపతి ధన్ ఖఢ్ రాజీనామా

న్యూ ఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: దేశ రాజకీయాల్లో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కాగా, 2022 ఆగష్టు …

Read More »

యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద పట్టుసాధించాలి

డీజీపీ హరీష్ కుమార్ గుప్త విజయవాడ,ఐఏషియన్ న్యూస్: యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టు సాధించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (హైదరాబాద్)77 ఆర్ ఆర్ బ్యాచ్ కు చెందిన 28 మంది ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు స్టడీ, కల్చరల్ టూర్ లో భాగంగా సోమవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ …

Read More »

Inaugural Dallas/FortWorth Real Estate Forum (REF) CONNECT, a premier real estate networking event.

Thursday night, iAsia News was on the ground at the inaugural DFW REF CONNECT, a premier real estate networking event hosted by the Real Estate Forum, founded by tech innovator–turned–developer Ravi Polishetty. Our cameras and reporters captured every moment as industry leaders gathered to share insights on leadership, design, feasibility, technology, and community-building across North Texas. Spotlight on the Forum …

Read More »

Time to Confront the Rising Threat of Religious Conversion in India.

In recent years, India has witnessed a disturbing surge in religious conversions, often disguised under the banner of charity and social service. While Christianity, in its purest form, preaches love, compassion, and peace, some converted individuals and groups within India are exploiting the faith as a mere tool to fulfill their personal, financial, and political motives. It is shameful that …

Read More »

A Special Message to students and Youth

Today, many students are unknowingly causing deep pain and damage to their parents, who sacrifice their lives for your future. Please read this message carefully—this may change your life. The Trap of Social Media & Smartphones Many students are falling into the dangerous trap of smartphones, Instagram, Facebook, and other social media distractions. Lock after lock on their phones—one for …

Read More »

టెక్సాస్ లో ముంచెత్తిన వరదలు 15 మంది చిన్నారుల మృతి

    టెక్సాస్,ఐఏషియన్ న్యూస్: అమెరికాలోని టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 67 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వరదల్లో చిక్కుకుని 27 మంది బాలికలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమ్మర్ క్యాంప్ కు వచ్చిన 15 మంది చిన్నారులు మరణించగా మరో 27 మంది బాలికలు వరద ప్రవాహంలో గల్లంతైనట్లు ఈమేరకు అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.గత కొన్నిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అమెరికాలోని టెక్సాస్ నగరం అల్లకల్లోలంగా మారింది. కెర్ కౌంటీలోని …

Read More »

గిరిప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం

9న సింహగిరి ప్రదక్షిణ ప్రారంభం లక్షలాది సంఖ్యలో పాల్గొననున్న భక్త జనం చదరం రమేష్ ప్రత్యేక ప్రతినిధి సింహాచలం( విశాఖపట్నం): ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు,ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా సింహాచలం సింహాగిరి శిఖరంపై కొలువైయున్న శ్రీ వరహలక్ష్మి నృసింహ స్వామి వారిని ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు యావత్ దేశంలోని పలు రాష్ట్రాల భక్తుల కొంగుబంగారంగా సింహాద్రి అప్పన్న స్వామిని కొలుస్తుంటారు. దేశంలోని తెలంగాణ, ఒడిస్సా,పశ్చిమ బెంగాల్‌లో ఉండే భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఆషాడ …

Read More »