admin

ఏ కరెన్సీ నోటు తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

స్పెషల్ డెస్క్,ఐఏషియన్ న్యూస్: కరెన్సీ అనేది రాక ముందు వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేదనే సంగతి తెలిసిందే.అంటే ఒక వస్తువుకి బదులు మరొక వస్తువును ప్రత్యక్షంగా మార్పిడి చేసుకునే పద్ధతి అన్నమాట.దీన్నే వస్తు వినిమయ పద్ధతి అని కూడా అంటారు. అనంతరం కాలంలో ద్రవ్య వినిమయం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో క్రీ.శ. 9వ శతాబ్దంలో తొలిసారిగా ద్రవ్య వినియోగం అమల్లోకి వచ్చిందని చెబుతారు.ఈ క్రమంలో భారత్ లో కాగితపు ద్రవ్యాన్ని వాడటం 19వ శతాబ్దంలో మొదలైంది. ఇందులో భాగంగా 1935 ఏప్రిల్‌ …

Read More »

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్

విశాఖపట్నం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎన్.ఎస్ రాజా సుబ్రమణి మంగళవారం ఉదయం సందర్శించారు. ఆయనకు ఏ యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు స్వాగతం పలకగా అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ తో కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వీరు పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ తెలియజేశారు. త్రివిధ దళాల ఉద్యోగులకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిరంతరం సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఈ …

Read More »

రిటైర్ కానున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: భార‌త వైమానిక ద‌ళం నుంచి తొలుగుతున్న మిగ్‌-21 యుద్ధ విమానాలు సెప్టెంబ‌ర్ నుంచి ద‌శ‌ల వారీగా కొనసాగుతున్న తొల‌గింపు ప్ర‌క్రియ.రిటైర్డ్ కానున్న ర‌ష్యా త‌యారీకి చెందిన మిగ్‌-21 యుద్ధ విమానాల‌ స్క్వాడ్ర‌న్‌లుకొన్ని దశాబ్దాలుగా భార‌తీయ వైమానిక ద‌ళంలో మిగ్‌-21 కీల‌క పాత్ర తాజాగా తేజ‌స్ ఎంకే1ఏ యుద్ధ విమానాల‌ను అభివృద్ధి చేసిన భార‌త వైమానిక ద‌ళం.

Read More »

Srinivasa Kalyanam Celebrations at DFW Hindu Temple (Ekta Mandir)

Last Saturday  (July 19, 2025) was a Divine one at DFW Ekta Mandir – the Hindu temple – Sri Bhaskar Rayavaram  offered the  commentary during the spectacular Sri Padmavati-Srinivasa Kalyanam. The sacred ceremony unfolded amidst the resonant chanting of Vedic mantras by the revered temple priests, Brahmasri Kantharaju Sai Krishna Sharma and Brahmasri Balaji Ranganatha Sharma, casting a spiritual glow …

Read More »

Providing much-needed support by Indian Community Organizations to Flood affected communities in Central Texas

In response to the devastating floods that struck Central Texas on Friday Jul 4, 2025, volunteers from Sewa International along with those from partner orgs like HSS, Ekal Vidyalaya, AKM(Agasthiyar Kalai Mandram) joined the effort to provide much-needed support to affected communities. On the weekend of July 19th and 20th, 50+ volunteers(21 from DFW area) from the Dallas, San Antonio, …

Read More »

ముంబయి రైలు బాంబు పేలుళ్లు కేసులో 12 మందికి విముక్తి

బాంబే హైకోర్ట్‌ తీర్పు: ప్రాథమిక సాక్షాల లోపం ముంబై,ఐఏషియన్ న్యూస్: బాంబే హైకోర్ట్‌ 2006 ముంబయి రైలు బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు, మరణ శిక్షలు పొందిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను హైకోర్టు రద్దు చేసింది. ఐదుగురికి మోకా కోర్టు విధించిన మరణశిక్షను ధృవీకరించడానికి నిరాకరించగా, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కూడా కొట్టివేసింది.ప్రాసిక్యూషన్‌ ప్రాథమిక ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని, నిందితులను చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించేందుకు బలవంతం చేశారన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. …

Read More »

రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబానికి 1 లక్ష 58 వేల నగదు అందచేత

పీఎంపాలెం ఎస్ఐ భాస్కరరావును అభినందించిన ఏసిపి, సీఐలు మధురవాడ(విశాఖపట్నం),ఐఏషియన్ న్యూస్: పి.ఎం.పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. దీంతో మానవతా దృక్పథంతో పి.ఎం.పాలెం పోలీసుస్టేషన్ ఎస్.ఐ.భాస్కరరావు జరిగిన విషయాన్ని తన వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టారు. స్టేటస్ చూసిన ప్రతీ ఒక్కరూ స్పందించి ఎవరికి తోచిన వారు తమవంతుగా నగదు పంపించారు. సోమవారం సాయంత్రానికి 1 లక్ష 58 వేల రూపాయలు సమకూరింది.ఈ మొత్తాన్ని మృతుని కుటుంబసభ్యులకు ఏసీపీ అప్పలరాజు, సి.ఐ.బాలకృష్ణ …

Read More »

భారత ఉప రాష్ట్రపతి ధన్ ఖఢ్ రాజీనామా

న్యూ ఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: దేశ రాజకీయాల్లో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్ పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.కాగా, 2022 ఆగష్టు …

Read More »

యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద పట్టుసాధించాలి

డీజీపీ హరీష్ కుమార్ గుప్త విజయవాడ,ఐఏషియన్ న్యూస్: యువ పోలీస్ అధికారులు టెక్నాలజీ మీద మరింత పట్టు సాధించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (హైదరాబాద్)77 ఆర్ ఆర్ బ్యాచ్ కు చెందిన 28 మంది ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు స్టడీ, కల్చరల్ టూర్ లో భాగంగా సోమవారం మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీస్ …

Read More »

Inaugural Dallas/FortWorth Real Estate Forum (REF) CONNECT, a premier real estate networking event.

Thursday night, iAsia News was on the ground at the inaugural DFW REF CONNECT, a premier real estate networking event hosted by the Real Estate Forum, founded by tech innovator–turned–developer Ravi Polishetty. Our cameras and reporters captured every moment as industry leaders gathered to share insights on leadership, design, feasibility, technology, and community-building across North Texas. Spotlight on the Forum …

Read More »