21న భారత్ లో పర్యటించనున్న ట్రంప్ కుమారుడు

ఉదయపూర్,ఐఏషియ న్యూస్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈనెల 21, 22 తేదీల్లో ఉదయ్ పూర్ లో జరగనున్న ఓ రాయల్ వెడ్డింగుకు హాజరు కానున్నారు. ఈ పర్యటన ద్వారా వ్యాపార సంబంధాలు, రియల్ ఎస్టేట్ ఫ్రాంచైజీలు,రాజకీయ సందేశం వంటి అంశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అతని రాకతో ఉదయ్ పూర్ లో కఠిన భద్రత ఏర్పాట్లు చేశారు.ఈ సందర్శన భారత్ కు గ్లోబల్ వ్యాపార,టూరిజం అవకాశాలు, మీడియా దృష్టిని తీసుకువచ్చిన సాఫ్ట్ పవర్ మూమెంట్ గా భావిస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

పూర్ణమార్కెట్ లో అగ్నిప్రమాదం: పలు పూజ సామాగ్రి దుకాణాలు దగ్ధం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ పూర్ణమార్కెట్లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆకస్మికంగా చెలరేగిన ఈ మంటలు వలన మార్కెట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *