విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పర్యాటక రంగంలో విశాఖ జిల్లాను మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం సాయంత్రం కైలాసగిరిపై నూతనంగా చేపట్టబోతున్న త్రిశూలం ప్రాజెక్ట్ కు హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత తో కలసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన చేశారు.అనంతరం ఆర్కె బీచ్ రోడ్డులో సబ్మెరిన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన యుహెచ్ 3 హెచ్ హెలికాప్టర్ …
Read More »admin
Flower Mound Hindu Temple Groundbreaking Ceremony and Bhoomi Puja on August 17, 2025
The Flower Mound Hindu Temple hosted its much‑anticipated groundbreaking ceremony at its future site located at 3131 Old Settlers Road in Flower Mound, Texas .This event marked a significant milestone in the temple’s journey toward establishing a dedicated place of worship, education, and cultural gathering for the growing Hindu community in the area. The project follows years of careful planning, …
Read More »ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్…..విపక్షాల అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను ప్రకటించింది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ సుదీర్ఘ కాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఎన్డీఏ అభ్యర్థి ప్రకటన తర్వాత విపక్షాల వ్యూహంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్ డి ఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. విపక్షాల వ్యూహంపై ఇండియా కూటమి కీలక సమావేశం …
Read More »రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాలి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ విజయనగరం,ఐఏషియ న్యూస్: గురజాడ స్ఫూర్తి ని ప్రజల్లోకి తీసుకు వెళతాం పాత్రి కేయుల సమావేశంలో భోగస్ ఓట్ల విషయంలో రాహుల్ గాంధీచేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి లేదంటే ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. సోమవారం అయినా విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోగస్ ఓట్లు గురించి ఎన్నికల అధికారులకు మాత్రం రాహుల్ సమాధానం చెప్పడం లేదని,ఎన్నికల సమయంలో హడావిడిగా లేని విషయాన్ని ఉన్నట్లుగా చూపించడానికి …
Read More »జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు నెహ్రు విద్యాసంస్థల విద్యార్థి ఎంపిక
బనగానపల్లె/నంద్యాల,ఐఏషియ న్యూస్: బీహార్ రాష్ట్రం బోద్ గయలో ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే 44వ జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ తొమ్మిదవ తరగతి విద్యార్థి లోకేష్ యాదవ్ ఎంపికైనట్లు కరస్పాండెంట్ కోడూరు హరినాథ్ రెడ్డి తెలిపారు. తమ విద్యా సంస్థలు చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు మొదలగు వాటిలో మెరుగుపడేందుకు తగిన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఎంపికైన విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ జాతీయస్థాయి పోటీల్లోరాణించాలన్నారు.విద్యార్థి ఎంపికకు …
Read More »ఒడిశా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు
బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: ఒడిస్సా రాష్ట్రంలో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.20 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేసింది. బంగారం మైనింగ్ కు సంబంధించి ఒడిశా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహించినట్లుగా సమాచారం. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో బంగారం దిగుమతి చేసుకునే భారతదేశంకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు.త్వరలోనే గనులు వేలం నిర్వహించి తవ్వకాలకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Authored by: Vaddadi udayakumar
Read More »Taiwan Expo 2025 USA at Dallas Convention Center in Dallas, Texas on August 14, 2025
The largest Taiwan Expo 2025 kicked off on august 14th at Kay Bailey Hutchison Convention Center at Dallas,Texas with the theme “SHARED VISION , STRONGER PARTNERSHIP”. Taiwan Expo USA is Taiwan’s premier international outreach initiative in USA, designed to spotlight Taiwan’s innovation, industrial strengths, and rich cultural heritage, Organized by MOEA, Ministry Of Economic Affairs, International trade Administration,(TITA) and Taiwan …
Read More »India’s 79th Independence Celebration at Heritage Park in Flowermound, Texas on August 15, 2025
Today, we proudly gathered to celebrate the 79th India’s Independence on August 15,2025, marked the end of 200 years of colonial rule—a moment of immense pride and sacrifice. Our tricolor unfurled against the sky was not just a flag, but a symbol of our hard-won dignity and self-respect. Many freedom fighters sacrificed their lives for our freedom. It is our …
Read More »ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం
విజయవాడ,ఐఏషియ న్యూస్: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో శుక్రవారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన సతీమణి సమీరా నజీర్ తో కలిసి ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్,డీజీపీ …
Read More »అట్టహాసంగా ప్రారంభమైన “స్త్రీ శక్తి” ఉచిత బస్ పథకం
ఆర్డినరీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్,పివిఎన్ మాధవ్ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ శుక్రవారం స్త్రీ శక్తి పథకానికి అంకురార్పణ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సిటీ ఆర్డినరీ బస్సులోకి ఎక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి ప్రయాణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.ఏపీలో ఇవాళ సీఎం చంద్రబాబు, మంత్రి నారా …
Read More »