Recent Posts

శ్రీకాకుళం జిల్లాలో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలి!

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా మత్స్యరంగ అభివృద్ధికి మ‌రింత తోడ్పాటు, ప్రోత్సాహం అంద‌చేయాల‌ని కేంద్ర పంచాయితీ రాజ్ మత్స్య, పశుసంవర్ధక ,పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్)ని రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖమంత్రి కింజ‌రాపుఅచ్చెన్నాయుడుకోరారు.మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాల‌యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుతో క‌ల‌సి కేంద్ర మంత్రి లాల‌న్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, అదేవిధంగా మత్స్య కారుల …

Read More »

9న భారత్ బంద్

న్యూఢిల్లీ,ఐఏషియన్ న్యూస్: మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. బుధవారం నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజావర్గాల ఆందోళనకు ప్రతిఫలంగా నిలుస్తోంది.బంద్‌కు కారణమైన ప్రధాన అంశం ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న “ప్రో-కార్పొరేట్ విధానాలు”. కార్మిక సంఘాల ప్రకారం,గత కొన్ని సంవత్సరాలుగా  “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” …

Read More »

శ్రీశైల మల్లన్న ను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలం,ఐఏషియన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం  శ్రీశైలం చేరుకున్న సీఎం ముందుగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన ముఖ్యమంత్రికి పూలదండ వేసి ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ఆహ్వానించారు.కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి శ్రీశైలం బయల్దేరారు. శ్రీశైలం చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర రెడ్డి, అధికారులు పుష్పగుచ్ఛం …

Read More »