తిరుపతి,ఐఏషియ న్యూస్:: తిరుపతి నగరంలో చైన్స్ స్నాచర్స్ హల్చల్ చేశారు.ఐదుగురు మహిళ మెడలో గొలుసులు తెంచుకొని పారిపోయారు.శనివారం 3 నుంచి …
Read More »జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో విజృంభించిన మలేరియా
చికిత్స కోసం విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు అరకు/అనంతగిరి,ఐఏషియ న్యూస్: ఏయస్ ఆర్ జిల్లా ఆనంతగిరి మండలం జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలలో మలేరియా విజృంభించింది. విద్యార్థులను దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స చేసి ముగ్గురు బాలికను అనకాపల్లి జిల్లా కె కోటపాడు 50 పడకల ఆసుపత్రికి బుధవారం రాత్రి 9-20 నిమిషాల కు 108 లో తరలించారుగిరిజన బాలికలు పట్ల (ఉపాద్యాయులు) ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల ఈ పరిస్థితి దాపురించిందని, విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. …
Read More »
News Website (iasianews.net) I Asia News





