న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారతీయులకు ఆధార్ తప్పనిసరి. అయితే ఇటీవలి కాలంలో నకిలీ ఆధార్ కార్డులతో పథకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. అయితే ఇలాంటి వాటిని తగ్గించి ఆధార్ డేటాబేస్ పారదర్శకతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను కేంద్ర ప్రభుత్వం డీయాక్టివేట్ చేసింది. దాదాపు 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను యూఐడీఏఐ తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం సైబర్ నేరాలువిపరీతంగాపెరిగిపోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఈ …
Read More »Community
బ్రాహ్మణ వ్యవస్థను కించపరిచిన వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు
అనకాపల్లి,ఐఏషియ న్యూస్: బ్రాహ్మణులను, బ్రాహ్మణ వ్యవస్థను కించపరుస్తూ, అవమానకరంగా పాటలు రూపంలో, యూట్యూబ్ ద్వారా బ్రాహ్మణ వస్త్రధారణ వ్యవస్థని కించపరిచిన రమణ అనే గాయకుడు మీద అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేదుల సూర్యప్రభ ఆధ్వర్యంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్, నూకాంబిక అమ్మవారి ఆలయ ధర్మకర్త కొడుకుల శ్రీకాంత్, బిజెపి నాయకులు ఓరుగంటి నాగమణితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ …
Read More »నేడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాం గం పౌరులు పాలకులు, పాలన యంత్రాంగం, పాటించవలసిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం స్వభావం లక్ష్యాలు ఆశయాలు వివరించారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు సర్వతో ముఖాభి వృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది.భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26న ఇండియా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ …
Read More »జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి,ఐఏషియ న్యూస్: జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వెంటనే అప్పగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.చాలా కాలంగా జర్నలిస్టు సోదరులు వేచి చూస్తున్న ఈ సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాని తీవ్రంగా టిడిపి ఖండించింది. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర నాయకులు,వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి సాగర్, పెద్దపల్లి టిడిపి ఇంచార్జ్ అందే భాస్కరాచారి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు మద్దతు …
Read More »11 కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు నియామకం
ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 11కార్పోరేషన్ లకు ఛైర్మెన్ లను ప్రభుత్వం నియామకం చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కల్యాణం శివ శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సత్యనారాయణరాజు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్ గా విక్రమ్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్ గా మౌలానా షిబిలీ, ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్ …
Read More »పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు (జనసేన) నియామకం
నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చెందిన జనసేన నాయకులు కే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కార్యక్రమాలు సమావేశాలు సభ్యత నమోదు దుర్గం నిర్వహించిన శ్రీనివాస్ తగిన గౌరవం దక్కిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పలువురు జనసేన నాయకులు అభినందించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా జన సైనికులు కృతజ్ఞతలు …
Read More »తమ “కుటుంబానికి” ఇప్పటికీ “ప్రాణహాని” ఉంది
కుప్పం,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి …
Read More »టెక్స్ టైల్స్ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు
సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు కుదిరిన 7 ఎంవోయూలు 6,100 ఉద్యోగాల రాక విశాఖపట్నం, చిత్తూరు,గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు రూ.4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు …
Read More »ఎముక కాన్సర్ బాధితుడు పూర్వ విద్యార్థి యోగికి సహాయహస్తం
విరాళాలు సేకరించిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థి యోగి కుటుంబ సభ్యులకు లక్ష ఐదు వేల రూపాయలు అందజేత గాజువాక,ఐఏషియ న్యూస్: గాజువాక శ్రీ రాఘవేంద్ర స్కూల్కు చెందిన పూర్వ విద్యార్థి యోగి ప్రస్తుతం ఎముక కాన్సర్తో తీవ్రంగా బాధపడుతున్నాడు.యోగి చికిత్సకు మొత్తం 25 లక్షలు రూపాయలు అవసరమైన పరిస్థితిలో, ప్రభుత్వం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరు చేసింది. మిగతా వైద్య ఖర్చుల కోసం పాఠశాల యాజమాన్యం ముందుకువచ్చి సహాయం అందిస్తోంది. యోగి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న …
Read More »సిఆర్పిఎఫ్ ఐజి ని కలిసిన విశాఖ రేంజ్ డీఐజీ
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి 234 బటాలియన్ సి ఆర్ పి ఎఫ్, విశాఖపట్నం, బక్కన్న పాలెం వద్ద సి అర్ పి ఎఫ్ ఐ జి విపుల్ కుమార్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇద్దరు ఉన్నతాధికారులు ఎల్ డబ్ల్యు ఈ పరిస్థితులు, భద్రతా చర్యలు, సంయుక్త ఆపరేషన్ల సమన్వయం, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.సభ్యసమాజ భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీస్, సిఆర్పిఎఫ్ పరస్పర సహకారం మరింత బలోపేతం చేయాలని …
Read More »
News Website (iasianews.net) I Asia News