Recent Posts

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

తిరుమల,ఐఏషియ న్యూస్: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది.ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఎఫ్ ఐ పి ఓ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »

డ్ర‌గ్స్ కేసులో కొండారెడ్డి అక్ర‌మ అరెస్ట్

రాష్ట్ర మాజీ మంత్రి, అనకాపల్లి వైసిపి అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపణ విశాఖ‌ప‌ట్నం,ఐఏషియ న్యూస్: ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్న కూట‌మి ప్ర‌భుత్వం చివ‌రికి విద్యార్థుల జీవితాల‌ను కూడా నాశ‌నం చేయ‌డానికి వెనుకాడ‌టం లేద‌ని, వైయ‌స్సార్సీపీ విద్యార్థి విభాగం విశాఖ జిల్లా అధ్య‌క్షుడు కొండారెడ్డి మీద అక్ర‌మంగా డ్ర‌గ్స్ కేసు పెట్టి వేధించ‌డ‌మే దానికి ఉదాహ‌ర‌ణ అని విశాఖ‌ప‌ట్నం, అన‌కాప‌ల్లి జిల్లాల వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు కెకె రాజు, గుడివాడ అమ‌ర్నాథ్ స్ప‌ష్టం చేశారు. విశాఖ‌లోని పార్టీ కార్యాల‌యంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ …

Read More »

హుస్సేన్‌సాగర్‌ లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఓ వివాహిత క్షణికావేశంలో తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్‌సాగర్‌ లో దూకి ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పాతబస్తీకి చెందిన పృథ్విలాల్ వ్యాపారం చేస్తుండగా ఆయన భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి బియ్యారా అనే రెండేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కీర్తిక గత ఏడాదిన్నరగా తన కుమార్తెతో కలిసి బహదూర్‌పురలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దే …

Read More »