Recent Posts

ఏపీలో త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో శనివారం జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు.కాలేజీలు,వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని,విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

నేరాల గురించి ఏపిపిఐసిలో గల అమెజాన్ కంపెనీ సిబ్బందికి అవగాహన సదస్సు

పెందుర్తి,ఐఏషియ న్యూస్: పెందుర్తి ఏరియా జరుగుతున్న ఇంటి దొంగతనాలు, గొలుసు దొంగతనాలు , మోటార్ సైకిల్ లు దొంగతనాలు, దేవాలయాలలో దొంగతనాలు గురించి సీసీ కేమేరాస్ , వీధిదీపాలు ఏర్పాటు గురించి ప్రజలలో అవగాహన కల్పించామని విశాఖ సిటీ పోలీస్ కమీషనర్, డా. శంకభ్రత భాగ్చి ఆదేశాల మేరకు, డిసిపి క్రైమ్ శ్రీమతి కె.లతా మాధురి. ఉత్తర్వులు ప్రకారం వెస్ట్ సబ్-డివిజన్ క్రైమ్ సిఐ,ఎం చంద్ర మౌళి అధ్వర్యంలో పెందుర్తి క్రైమ్ ఎస్ ఐ,సూరిబాబు వారి సిబ్బందితో కలసి పెందుర్తి ఏరియాలో గుర్రంపాలెం ఏ …

Read More »

జనసేన పార్టీ ప్రక్షాళనకు పవన్ కళ్యాణ్ అడుగులు

ప్రక్షాళన పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభం ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యే పనితీరుపై నివేదికలు పార్టీ ముఖ్య బాధ్యతల అప్పగింతలో మార్పులు చేర్పులు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే మార్పులు మొదలు పెట్టారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు పైన నివేదికలు తెప్పించుకున్నారు. కొందరి పైన వస్తున్న ఫిర్యాదులతో వారికి తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. పార్టీ కమిటీల …

Read More »