Recent Posts

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు (జనసేన) నియామకం

నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం చెందిన జనసేన నాయకులు కే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభ్యున్నతికి కార్యక్రమాలు సమావేశాలు సభ్యత నమోదు దుర్గం నిర్వహించిన శ్రీనివాస్ తగిన గౌరవం దక్కిందని జనసేన పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పలువురు జనసేన నాయకులు అభినందించారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా జన సైనికులు కృతజ్ఞతలు …

Read More »

విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

పుట్టపర్తి,ఐఏషియ న్యూస్: సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.పుట్టపర్తిలో శనివారం నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.‘‘విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు.ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి.ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు.సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు.ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపదీ ముర్ము అన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

హెచ్1-బీ వీసాలపై యూటర్న్.. ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయ నిపుణులకు ఊరట

విదేశీ టెక్ నిపుణులను అమెరికాకు స్వాగతిస్తామన్న ట్రంప్ వాషింగ్టన్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతోఉందని,అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. “అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, …

Read More »