Recent Posts

పోర్టు హాస్పిటల్ ను కాపాడుకుంటాం 365వ రోజు నిరసన

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ అపాలని 365వ రోజు హాస్పటల్ వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు గౌరవ అధ్యక్షులు పద్మనాభ రాజు మాట్లాడుతూ మన పోరాటం వలన గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ను కాపాడుకుంటాం. టెండర్ కి ఎవరి రాలేదు, హాస్పిటల్ అభివృద్ధి కోసం చైర్మన్ కమిటీ వేయడం జరిగింది. పోర్ట్ దగ్గర ఉన్న సోంత నిధులతో అభివృద్ధి చేయాలిహాస్పిటల్ ప్రైవేటీకరణ పై 365 రోజులుగా మాట్లాడుతున్న కార్మికులకు అభినందనలు.హాస్పిటల్ ప్రైవేటీకరణ అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, …

Read More »

విశ్రాంత రైల్వే ఉద్యోగి నేత్రాలు దానం

పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: పెందుర్తి వెలంతోట ప్రాంతానికి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నేమాని భవానీశంకర్ (84) ఈనెల 29న మృతి చెందారు. నేపథ్యంలో ఆయన నేత్రాలను కుమారులు ఐ బ్యాంకుకు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఛారిట బుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొహిసిన్ నేత్రనిధి కేంద్రం టెక్నీషియన్ మృతుని కళ్ల నుంచి కార్నియాను సేకరిం చారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సిఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన‌ రాష్ట్ర మంత్రులు

స‌మీక్షించిన‌ జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి ద‌త్తిరాజేరు(విజ‌య‌న‌గ‌రం),ఐఏషియ న్యూస్: రాష్ట్ర‌ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌లువురు మంత్రులు మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు.ద‌త్తిరాజేరు మండ‌లం ద‌త్తి గ్రామంలో సిఎం చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో అధికారులు నిర్వ‌హిస్తున్న ఏర్పాట్ల‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌,రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ‌శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, రాష్ట్ర సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల శాఖామంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ మంగ‌ళ‌వారం ప‌ర్య‌వేక్షించారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి,ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్‌, జెసి ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌తో కలిసి సిఎం పాల్గొనే వేదిక‌ల‌ను ప‌రిశీలించారు.అధికారుల‌తో మాట్లాడి …

Read More »