Recent Posts

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: జూబ్లీహిల్స్ ఉపఎన్ని కౌంటింగ్ శుక్రవారం జరగనున్నది. కౌంటింగ్‌ కోసం 186 మంది సిబ్బంది నియామకం చేశారు.ప్రత్యేక అనుమతితో 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు.10 రౌండ్లలో పూర్తికానున్న కౌంటింగ్‌ ఒక్కో రౌండ్‌ ఫలితానికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేశారు.ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది.ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం నేడు కూడా 144 సెక్షన్‌ అమలులో ఉంది.ఎన్నికల విధులకు ప్రత్యేక బలగాలువిజయోత్సవ …

Read More »

ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే చెల్లిస్తా

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ టెన్త్ విద్యార్థులకు శుభవార్త హైదరాబాద్,ఐఏషియ న్యూస్: కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. విద్యార్థులపై తమకున్న అభిమానాన్ని బహిర్గతం చేశారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోగల ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ చెల్లించవలసిన పరీక్ష ఫీజును ఎస్ఎస్సీ బోర్డుకు తానే స్వయంగా కడతానని గురువారం ప్రకటించారు.ఈ మొత్తాన్ని తనకు వచ్చే ఎంపీ వేతనం …

Read More »

నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ “బాలల దినోత్సవం”గా కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే.అందుకే “జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం”గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.కాబట్టి చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి …

Read More »