తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్ కు విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ తరపున ప్రతినిధి భూషణ్ శుక్రవారం టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళం అందజేసిన సత్య ప్రకాష్ కు టీటీడీ తరఫున చైర్మన్ బి ఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News