అమరావతి,ఐఏషియ న్యూస్: సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తెలుగు ఆత్మగౌరవానికి, …
Read More »Politics
ఆదిలాబాద్ కు ఏడాదిలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ
ఆదిలాబాద్,ఐఏషియ న్యూస్: ప్రజలను పట్టి పీడించిన పాత ప్రభుత్వాన్ని ఓడించి . ప్రజలు తమకు అండగా నిలబడి ప్రజా పాలన తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంను రెండు కళ్లుగా భావించి నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.కాగాప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు. పట్టణ అభివృద్ధికి, మహిళా సంక్షేమం, విద్యా, భద్రతా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.260.45 కోట్ల నిధులను కేటాయించారు.ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ముగిశాక అభివృద్ధి, …
Read More »స్థానిక పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు
డిడిఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు,ఐఏషియ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పరిపాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా గురువారం ఉదయం చిత్తూరులో డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించి, అక్కడి నుండి వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 77 నూతన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, …
Read More »రాహుల్,ప్రియాంక గాంధీ లను కలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
గ్లోబల్ సమ్మేట్టుకు రావాలని ఆహ్వానం న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యాలను పంచుకుంటూ వారితో కీలక చర్చలు జరిపారు.హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ …
Read More »జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలిసిన సోదరి ఉజ్మాఖాన్ కరాచీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మానసికంగా ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నారని ఆయన సోదరి ఉజ్మాఖాన్ వెల్లడించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను మంగళవారం ఆమె కలిశారు. సోదరుడ్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మానసికంగా చాలా ధృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు, …
Read More »తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణను రాజకీయ నేతల్ని ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా వాలిపోయిన కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ నేతల దిష్టి తగిలిదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్ను తప్పుబడుతూ ఇవాళ వరుస వార్నింగ్ లు ఇస్తున్నారు.తాజాగా గోదావరి జిల్లాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ …
Read More »కేంద్రమంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు,బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డాని కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ , కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసిన బిజెపి నేతలు
న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖామాత్యులు హెచ్డి కుమారస్వామిని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని పరిశ్రమల ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ,ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »4న చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల నాలుగో తేదీన చిత్తూరు జిల్లా లో పర్యటించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఈ నెల 4న ఉదయం 11 గంటలకు డీడీవో ఆఫీసులను వర్చువల్గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్.చిత్తూరులో డీడీవో ఆఫీసును స్వయంగా ప్రారంభించనున్న పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన చిత్తూరు జిల్లా నాయకులు జనసైనికులను కోరారు. Authored by: Vaddadi udayakumar
Read More »ముగ్గురు ఐపీఎస్ లకు ఐఏఎస్ హోదా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం
నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేసిన వడ్ల శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్,ఐఏషియ న్యూస్: శిఖా గోయల్,సిపి సజ్జనార్ సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్ లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేసిన జీవో 1342 ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్టవిరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు …
Read More »
News Website (iasianews.net) I Asia News