నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు …
Read More »సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్
అమరావతి,ఐఏషియ న్యూస్: హాజరు తప్పనిసరి: ప్రతిరోజూ యాప్లో అటెండెన్స్ వేయాల్సిందే. బయట తిరగడం కుదరదు: ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు ఎగనామం పెడితే చర్యలు. ముందస్తు అనుమతి: క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అధికారుల పర్మిషన్ ఉండాలి. అందుబాటులో ఉండాలి: ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో సిబ్బంది సచివాలయాల్లోనే ఉండాలని సీఎం ఆదేశం. మినహాయింపు: కేవలం రీ-సర్వే చేసే సర్వేయర్లకు మాత్రమే మినహాయింపు. Authored by: Vaddadi udayakumar
Read More »
News Website (iasianews.net) I Asia News











