Recent Posts

సింహాచల దేవస్థానం హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరు ఉద్యోగులు

పర్మినెంట్ ఉద్యోగి సస్పెన్షన్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ ఈవో వి త్రినాధరావు పర్యవేక్షణలో సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఇద్దరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి 55 వేల ఐదు వందల రూపాయలు దొంగలించేందుకు ప్రయత్నించారు.ఈ విషయాన్ని త్రినాధరావు సీసీ కెమెరా ద్వారా పసిగట్టారు. వివరాల్లోకి వెళితే సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉండి లెక్కింపు జరుగుతూ ఉండగా కొణతాల రమణ అనే రెగ్యులర్ …

Read More »

మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం

ఆస్ట్రేలియా ప్రభుత్వ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం ఆహ్వాన లేఖను పంపిన ఆస్ట్రేలియన్ హైకమిషన్ అమరావతి,ఐఏషియ న్యూస్:  విద్యారంగంలో సంస్కరణల ద్వారా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు శ్రీకారం చుట్టిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపింది.ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన …

Read More »

అమెరికాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

డల్లాస్/చరోలిట్(నార్త్ కరోలినా),ఐఏషియ ప్రతినిధి: హిందువులు అధినాయకుడిగా పూజలు నిర్వహించే వినాయకుని జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని నిర్వహించే వినాయక చవితి వేడుకలు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొని నిమజ్జనాన్ని కూడా ఘనంగా చేయడానికి సంసిద్ధులవుతున్నారు. ముఖ్యంగా అమెరికా డల్లాస్ ప్రిన్స్టన్ సనాతన ధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా హనుమాన్ టెంపుల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రకాష్ రావు వెలగపూడి, ప్రిస్కో ఐఎస్డి ట్రస్టీ ప్లేస్ 1 సురేష్ మండువ, రేడియో సురభి …

Read More »