Recent Posts

రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ (షాజహాన్‌పూర్‌) ,ఐఏషియ న్యూస్: తప్పు అని తెలిసినా.. కొంత మంది చేసే నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పువల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని షాజహాన్‌పూర్‌లో రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ సైకిల్‌ను ప్యాసింజర్ రైలు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెదిన ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటర్ వెహికిల్ గేట్ దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. …

Read More »

ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారానికి ఎంపిక

పర్లాకిమిడి,ఐఏషియ న్యూస్: గజపతి జిల్లాకు చెందిన ఆదివాసి విద్యార్థిని జ్యోత్స్న సబరో జాతీయ బాలల పురస్కారానికి ఎంపిక అయ్యారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మునీంద్ర తెలిపారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజపతి జిల్లా రాయగడ సమితి పేకెట్ గ్రామానికి చెందిన జ్యోత్స్న సబరో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పలు క్రీడా పోటీల్లో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుతమైన విజయం సాధించిందని అన్నారు. ఈనెల 26న న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్ లో జరగబోయే ఒక …

Read More »

సింహాచల అన్నదాన పథకానికి రూ. 1.16 లక్షల విరాళం

సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సింహద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి గురువారం విరాళం అందజేశారు.విశాఖపట్నం, శివశక్తినగర్ (శివాజీపాలెం) ప్రాంతానికి చెందిన భక్తులు కాశిన వెంకటేశ్వరరావు తమ కుటుంబ సభ్యుల పేరున 1,00,116 రూపాయల విరాళాన్ని అందజేశారు.దాతలు తొలుత దేవస్థాన ప్రోటోకాల్ కార్యాలయంలోని డొనేషన్ కౌంటర్ వద్ద నగదును చెల్లించి రసీదు పొందారు.ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు సూర్యనారాయణ దాతలకు పథకానికి సంబంధించిన అధికారిక బాండ్‌ను అందజేశారు.అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు …

Read More »