విద్యార్థులనూ ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: మత్స్యకార వర్గానికి చెందిన గుర్రాల జాబిలి బిఫార్మసీ థర్డ్ ఇయర్ ఫీజు కోసం పేదల పెన్నిధి, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10వేలు చేయూత అందించి దాతృత్వం చాటుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లు రాక కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థినికి వాసుపల్లి సొంత నిధులతో పదివేలు నగదును సోమవారం ఆశీలమెట్ట వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ …
Read More »finance
టెక్స్ టైల్స్ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు
సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు కుదిరిన 7 ఎంవోయూలు 6,100 ఉద్యోగాల రాక విశాఖపట్నం, చిత్తూరు,గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు రూ.4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు …
Read More »ఏపీకి భారీగా పెట్టుబడులు: 3,49,476కోట్ల ఒప్పందాలు
4,15,890 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు సత్ఫలితాలను ఇస్తోంది. విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్ర శనివారాలు రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనున్నది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి పలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తూ పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తొలిరోజైన శుక్రవారం …
Read More »మున్సిపాలిటీలలో బిల్డింగ్ క్రమబద్ధీకరణ బిపిఎస్ స్కీమ్ జీవో విడుదల
అమరావతి,ఐఏషియ న్యూస్: అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ / ప్లాన్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ – ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం (బిపిఎస్–2025) రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు బిల్డింగ్ క్రమబద్ధీకరణకు బుధవారం జీవో జారీ చేసింది. ఎవరు అప్లై చేయొచ్చు? 01-01-1985 నుండి 31-08-2025 మధ్య కట్టిన బిల్డింగ్స్,మున్సిపాలిటీ, కార్పొరేషన్, యు డి ఎ , సి ఆర్ డి ఏ, వి ఏం ఆర్ డి ఏ, ఐలా పరిధిలో ఉన్నవారు ఈ స్కీం లో కింద అప్లై …
Read More »55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సైబర్ నేరగాళ్ల వలలో అనేకమంది చిక్కుతున్నారు. మాయమాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు.రోజుకో రకంగా కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తూ నగదును దోచుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్లు,మెసేజ్ లింక్ల ద్వారా ప్రజల బ్యాంక్ వివరాలను సేకరించి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువవడంతో పోలీసులు వాటిపై ఫోకస్ పెట్టారు. అక్టోబర్లో సైబర్ నేరాలకు సంబంధించి భారీగా కేసులు నమోదు …
Read More »పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సారూ..
అరకులోయ,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని బి.బొడ్డపుట్టు పంచాయతీ పరిధి దబ్బాగరువు గ్రామానికి చెందిన విద్యార్థిని పాంగి దేవి తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని అధికారులను వేడుకుంటుంది.బి.బొడ్డపుట్టు ఎంపీపీ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నానని పుట్టుకతో దివ్యాంగురాలు.రెండు కాళ్లు రాక వీల్ చైర్లో తన సోదరుడు రోజు కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు తీసుకువేళ్తారని చెప్పింది.పింఛన్ కోసం తమ తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్ నేటికీ మంజూరు కాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేసి తనను ఆదుకోవాలని …
Read More »హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ హిందూజా మృతి
లండన్,ఐఏషియ న్యూస్: హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశారు.హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం బాధ్యతలు స్వీకరించారు.గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు. ఇండో- మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్స్ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ …
Read More »ఏపీకి తుఫాన్ నష్టం 5 వేల కోట్లకు పైగా..
చంద్రబాబు శాఖల వారీ గా ప్రకటన అమరావతి ,ఐఏషియ న్యూస్: ఏపీకి మొంథా తుఫాను భారీ నష్టం మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాన్ని వణికించింది. ముందస్తు చర్యలు చేపట్టటంతో ప్రాణ నష్టం తప్పినా.. ప్రభుత్వానికి మాత్రం భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు ప్రభుత్వానికి తుఫాను నష్టం పైన ప్రాధమిక నివేదిక అందించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తోంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసారు.తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన …
Read More »లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో తలుపు తట్టింది
తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్గా ఎంచుకున్న యువకుడు యూఏఈలో తెలుగు యువకుడికి వరించిన అదృష్టం 240 కోట్ల లాటరీ జాక్ పాట్ అబూదాబి,ఐఏషియ న్యూస్: యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడుఅతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్న అనిల్ కుమార్.ఇందులో నా ప్రత్యేకత ఏమీ …
Read More »వెండిపైనా రుణాలు…ఆర్బీఐ కీలక నిర్ణయం
దేశీయ మార్కెట్లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీఎస్) వెండి నగలు,ఆభరణాలు, …
Read More »
News Website (iasianews.net) I Asia News