Recent Posts

కర్నూల్ బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుర్లు దుర్మరణం

మస్కట్ లో విషాదఛాయలు మస్కట్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో.అజాత శత్రువులుగా రెండు దశాబ్ధలకు పైగా మస్కట్ లో మా అందరిమధ్య ఉండి భర్త ఆనంద్ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగము చేసుకుంటూ కొడుకు కూతురులను మంచిగా చదివించి ఇండియాలో ఇంజనీరింగ్ అయ్యాక అమ్మాయి చందనను బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగమునకు పెట్టి ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లి కూతురును …

Read More »

సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కు విశ్వజనని “ఉత్తమ జర్నలిస్ట్” అవార్డు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీనియర్ జర్నలిస్ట్,చాన్విక జ్యోతి తెలుగు దినపత్రిక ప్రధాన సంపాదకులు వడ్డాది ఉదయకుమార్ (విశాఖపట్నం) కు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విశ్వజనని ఫౌండేషన్ సంస్థ “విశ్వజనని ఉత్తమ జర్నలిస్టు” అవార్డును ప్రకటించింది.ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం ఉదయకుమార్ కు సమాచారం అందజేశారు.విశ్వజనని ఫౌండేషన్ 2025 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో వారికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిభాపురస్కారాల్లో భాగంగా పాత్రికేయ రంగంలో 35 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది …

Read More »

ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదు: మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు

మోంత తుఫానుపై అధికారులను,ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో మోంత తుఫాను కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం రెండు విడతలుగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా తుఫాను తాకిడి తీరప్రాంత జిల్లాలలో ఉండే అవకాశం ఉందన్న …

Read More »