Recent Posts

అధికార దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హైకోర్టు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్:  రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మంత్రిగా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ ప‌రిపాల‌నను గాలికొదిలేసి, రాష్ట్రానికి చుట్టం చూపుగా వ‌స్తు, సినిమాల‌పైనే శ్ర‌ద్ధ వ‌హిస్తూ,ఎక్కువ కాలం హైద‌రాబాద్‌లోనే గ‌డుపుతున్నార‌ని ఏకంగా రాష్ట్ర అత్యున్న‌త ధ‌ర్మాసనంలో పిటిష‌న్ వేశారు మాజీ ఐఏఎస్ అధికారి విజ‌య్‌కుమార్‌.జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? …

Read More »

లోక్ సభను వెంటనే రద్దు చేయాలి: ఈసీపై ఇండియా కూటమి ఆగ్రహం

  న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఇండియా’ కూటమి సోమవారం నాడు ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.ఎన్నికల సంఘం(ఈసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావిడగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంపై కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా,ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్, ఆర్‌జేడీ నుంచి మనోజ్ ఝా, ఆప్ …

Read More »

ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ద్దు

వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్ ఉన్న‌తాధికారుల‌తో సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌,ఐఏషియ న్యూస్:  ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్య‌వ‌సాయ‌ అధికారులను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ స‌జావుగా సాగుతున్నా కూడాకొన్నిప్రాంతాల్లోఇబ్బందులుత‌లెత్తుతున్నాయ‌ని తెలుసుకున్న మంత్రి విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని …

Read More »