అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో పేలుడు ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలీసులు పలు చోట్ల వాహనాల విస్తృత తనిఖీలుచేస్తున్నారువిజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో తనిఖీలు చేపట్టారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.కొత్తగా సీటిలోకి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులుఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీఐజీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »admin
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) …
Read More »కన్నకొడుకును హతమార్చిన తండ్రి
విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: మద్యానికి బానిసైన కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు హతమార్చాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో ఈనెల ఆరవ తేదీన మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును కర్రతో బలంగా తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆ మరుసటి రోజు జోడిగుడ్లపాలెం స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు.మృతుడు ప్రసాదుకు 2019లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యవై.రాజీవిజయవాడలోనివసిస్తున్నారు.విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు …
Read More »‘Pithapuramlo’ Directed by Mahesh chandra
Mahesh chandra made his directorial mark with his first film “Preyasi Raave.” Following that, he gained good recognition with films like “Ayodhya Ramayya,” “Cheppalani Vundi,” “Joruga Husharuga,” “Okkade,” “Hanumanthu,” “Aalasya Amrutam,” and “Red Alert.” The latest film by Mahesh chandra is “Pithapuramlo,” subtitled “Ala Modalindi”. The film stars notable actors such as ‘Natakireeti’ Dr. Rajendra Prasad, Prudhviraj, Kedar Shankar, Mani Chandana, …
Read More »గూగుల్ మ్యాప్స్ ద్వారా “ఆర్టీసీ బస్ టికెట్ల” బుకింగ్
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ విధానం మరింత సులభతరం చేసేలా మార్పులు తెస్తోంది. ఇప్పటికే ఉన్న విధానాలతో పాటుగా కొత్తగా గుగూల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్ కు అవకాశం కల్పిస్తోంది. వాట్సప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. గుగూల్ మ్యాప్స్ లో అన్ని బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన సర్వీసులో టికెట్ బుక్ చేసుకొనేలా వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రయాణీకులకు ప్రస్తుతం …
Read More »అత్తను సజీవదహనం చేసిన కోడలు
పెందుర్తి(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: అత్తను కుర్చీలో కాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన అమానవీయ సంఘటన విశాఖ జీవీఎం 98వ వార్డు పరిధిలోగల అప్పన్నపాలెంలోజరిగింది.ఈ సంఘటనపై శనివారం సాయంత్రం వెస్ట్ ఎసిపి పృథ్వీరాజ్, సీఐ కెవి సతీష్ కుమార్ తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అప్పన్నపాలెంలోని జయంతి కనకమహాలక్ష్మి(66), కుమారుడు సుబ్రహ్మణ్య శర్మ, కోడలు లలిత, వారి పిల్లలతో వర్షిణి అపార్టమెంట్లో నివసిస్తున్నారు.శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య శర్మ బయటకు వెళ్లగా అదే …
Read More »అమెరికాలో ఏపీ యువతీ అనారోగ్యంతో మృతి
వాషింగ్టన్,ఐఏషియ న్యూస్: ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఆ యువతిని అనారోగ్యం కబలించింది. యువతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి లేదన్న వార్త తెలియడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి(23) విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. ఇటీవల …
Read More »పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్న ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు
విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: పాకిస్తాన్ తో సంబంధాలకు సంబంధించి విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మరో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధించింది. విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టు ఇద్దరు నిందితులకు 5 సంవత్సరాల 10 నెలల జైలు శిక్షను,ఐదు వేల రూపాయల జరిమానా విధించింది.దీనితో ఈకేసులో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించినట్లు ఎన్ఐఏ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. Authored by: Vaddadi udayakumar
Read More »అనంత్ నాగ్ లో పక్షి ఢీకొనడంతో లోకో పైలట్ కు గాయాలు: ప్రయాణికులందరూ సురక్షితం
అనంత్ నాగ్,ఐఏషియ న్యూస్: బిజ్బెహారా-అనంత్ నాగ్ మధ్య శనివారం ఉదయం లోకోమోటివ్ అద్దంను డేగ ఢీకొనడంతో రైలు పైలట్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన పైలట్ శ్రీ విశాల్ కు అనంత్ నాగ్ రైల్వే స్టేషన్లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.తనిఖీ కోసం రైలును కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత రైలు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి రైల్వే అధికారులు అనుమతి ఇచ్చారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar
Read More »తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,పీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు,ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని,ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు …
Read More »
News Website (iasianews.net) I Asia News