Recent Posts

మీ ఇంట్లో ఈ మొక్క ఉందా అయితే వెంట‌నే దాన్ని తీసేయండి: లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం

హెల్త్ డెస్క్,ఐఏషియ న్యూస్: మనం ఇంట్లో పెంచిన మొక్కలు చూడ‌గానే మ‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం, ప‌చ్చ‌ద‌నంతో అందంగా ఉంటాయి. మ‌న‌లో చాలా మందికి అల‌వాటే. చాలా మంది ప్ర‌శాంత‌త‌, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కోసం మాత్రమే కాదు, అలంక‌ర‌ణ కోసం కూడా మొక్క‌ల‌ను పెంచుతుంటారు. దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా? మ‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడ‌తాయి. అవునా, అని …

Read More »

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రం కావాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేజీహెచ్ లో రూ.42 కోట్ల‌తో స‌మ‌కూర్చిన వైద్య ప‌రిక‌రాల ప్రారంభం వైద్యక‌ళాశాల విద్యార్థులతో, వైద్యుల‌తో ఆత్మీయ‌ స‌మావేశం విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను క్యాన్స‌ర్ ర‌హిత రాష్ట్రంగా మార్చ‌ట‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. దానిలో భాగంగానే విశాఖ‌లోని కేజీహెచ్ తో పాటు రాష్ట్రంలోని ప‌లు ఆసుపత్రుల్లో అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, నిధులు కేటాయిస్తున్నామ‌ని, వైద్యుల‌ను, సిబ్బందిని నియ‌మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. కేజీహెచ్ క్యాన్స‌ర్ చికిత్సా కేంద్రంలో సుమారు …

Read More »

పెన్షన్ అనేది పేదలకు ఇచ్చే దానం కాదు… ప్రభుత్వ బాధ్యత..

తెలుగువారికి పెన్షన్ పరిచయం చేసింది ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు ప్రజలకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా 30 రూపాయలతో 1983లో ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని పెట్టారన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు అందిస్తుందని, అలాగే దివ్యాంగులకు . 6 వేలు, …

Read More »